AlluArjun-Atlee : బన్నీ-అట్లీ మూవీ.. విలన్ ఎవరో తెలుసా..?
- భారీ బడ్జెట్ తో మూవీ
- విలన్ గా ఆ ఇద్దరిపై ఇంట్రెస్ట్
- త్వరలోనే అనౌన్స్ మెంట్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AlluArjun-Atlee : అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్ లో భారీ ప్రాజెక్ట్ వస్తున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ సంస్థ దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్ తో దీన్ని నిర్మిస్తోంది. భారీ వీఎఫ్ ఎక్స్ విజువల్ గా దీన్ని తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేస్తున్న కొన్ని ఇమాజినేషన్ పిక్స్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఈ సినిమాలోకి భారీగా స్టార్లను తీసుకుంటున్నారు. తాజాగా మూవీ విలన్ గురించే పెద్ద చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో విలన్ గా ఇండియన్ యాక్టర్స్ ను కాకుండా హాలీవుడ్ యాక్టర్స్ ను తీసుకోవాలని భావిస్తున్నారంట. ఇందుకోసం ప్రధానంగా ఇద్దరి పేర్లను పరిశీలిస్తున్నారు. వారిలో ఒకరు విల్ స్మిత్, మరొకరు డ్వెన్ జాన్సన్. వీరిద్దరూ హాలీవుడ్ లో స్టార్ యాక్టర్స్.
Read Also : Bhahubali : ‘బాహుబలి’ రీరిలీజ్పై జక్కన్న గ్రాండ్ అప్డేట్..
Also Read
- Lady Super Star : రీజనల్ సినిమాలకు స్వస్తి.. ఇకపై పాన్ ఇండియా, భారీ బడ్జెట్ చిత్రాలే
- Hridayam Murali OTT : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిన లేటెస్ట్ సూపర్ హిట్ ‘హృదయం మురళి’
- Varanasi : వారణాసి షూట్ ఆల్మోస్ట్ ఫినిష్.. సైలెంట్గా పని కనిచేస్తున్న రాజమౌళి
- Ghattamaneni Aadiseshagirirao : పద్మాలయ స్టూడియోస్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే భాద్యత జై కృష్ణపై ఉంది
కానీ వీరిద్దరి బల్క్ డేట్స్ పట్టుకోవడమే పెద్ద టాస్క్. పైగా రెమ్యునరేషన్ కూడా పదింతలు ఎక్కువ అవుతుంది. అయినా సరే అట్లీ మాత్రం వారిలో ఒకరిని తీసుకోవాలని చూస్తున్నాడంట. ఇందుకోసం బిల్లు ఎంతైనా పర్లేదు అన్నట్టే ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. కానీ అట్లీకి ఓ స్పెషాలిటీ ఉంది. ఇచ్చిన డేట్స్ లోపలే షూటింగ్ ను కంప్లీట్ చేసేస్తాడు. అది నిర్మాతలకు ప్లస్ పాయింట్. ఈ సినిమాను కూడా వచ్చే 2027 వరకు ఫినిష్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడంట. కుదిరితే 2026 ఇయర్ ఎండింగ్ వరకే తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదంటే 2027 సంక్రాంతికి మూవీని ప్లాన్ చేస్తున్నారంట. ఇంతటి స్టార్లతో భారీగా ప్లాన్ చేస్తున్న ఈ సినిమాను అట్లీ ఏ స్థాయిలో తీస్తాడో.. ఇందులో బన్నీ ఎలా కనిపిస్తాడో వేచి చూడాల్సిందే.
Read Also : R Madhavan : వయసు కాదు.. కెమిస్ట్రీ ముఖ్యం
తాజావార్తలు
-
Rice Scheme: మార్కెట్ కంటే కిలోకు రూ.10 తక్కువకే బియ్యం.. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన అమ్మకాలు!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
Bhatti Vikramarka: తెలంగాణను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాం.. మా టార్గెట్ ఇదే
-
PM Modi: డ్రగ్స్కు దూరంగా యువత.. వికసిత్ భారత్కు అదే కీలకం.. ‘నశా ముక్త్ యువ’ ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
-
India vs Sri Lanka: గంభీర్కు అగ్ని పరీక్ష.. కెప్టెన్ గిల్కు బిగ్ సవాల్.. 7 టెస్టులు గెలవాల్సిందే!
ట్రెండింగ్
-
120dB స్పీకర్, IP64 రేటింగ్తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!
-
144Hz LTPO OLED డిస్ప్లే, 2nm Dimensity 9600 Pro చిప్సెట్తో రానున్న Vivo X500 Pro..!
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్లో నిజం ఎంత.!