“ఆదిపురుష్” కొత్త షెడ్యూల్ లో ప్రభాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ “ఆదిపురుష్” షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం “రామాయణం” ఆధారంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక డ్రామా. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. రాముడి పాత్రలో ప్రభాస్ నటించనున్నారు. ఈ చిత్రంలో కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీ షూటింగ్ ను నెలాఖరులోగా కంప్లీట్ చేయాలని దర్శకుడు ఓం రౌత్ నిర్ణయించుకున్నారట. మంగళవారం ముంబైలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేశారు చిత్రబృందం. ఈ షెడ్యూల్లో ప్రభాస్, కృతి సనన్ ఇద్దరూ పాల్గొనబోతున్నారు.
Read Also : వైష్ణవ్ తేజ్, క్రిష్ సినిమా ఫస్ట్ లుక్ కు టైం ఫిక్స్
Also Read
ఈ సినిమా షూటింగ్ మొదట్లో ముంబైలో ప్రారంభమైంది. అయితే కోవిడ్ సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఆంక్షల కారణంగా తర్వాత హైదరాబాద్కు షూటింగ్ ను మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు మూవీ యూనిట్ ముంబైకి చేరుకుంది. సినిమా షూటింగ్ మొత్తం స్టూడియోలలో జరుగుతోంది. క్రోమాను ఉపయోగించి షూటింగ్ చేస్తున్నారట. బ్యాక్ గ్రౌండ్ ను తరువాత యాడ్ చేస్తారని సమాచారం. హాలీవుడ్ నుండి వచ్చిన విఎఫ్ఎక్స్ టెక్నీషియన్స్ సినిమాలో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్లను క్రియేట్ చేయబోతున్నారట. నిర్మాతలు పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించడానికి వీలైనంత త్వరగా చిత్రీకరణను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. “ఆదిపురుష్” ఆగష్టు 2022 లో విడుదల కానుంది.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..