Health Tips: ఫ్రిడ్జ్లో ఈ ఆహార పదార్థాలను పెడుతున్నారా?.. ఏం జరుగుతుందో తెలుసా?
- ఫ్రిడ్జ్లో ఈ ఆహార పదార్థాలను పెడుతున్నారా?
- పలు రకాల ఆహార పదార్థాలను స్టోర్ చేయడం వల్ల ఆరోగ్యానికి హాని
- ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిడ్జ్ లో పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫ్రిడ్జ్ ల వినియోగం ఎక్కువైపోయింది. ఆహార పదార్థాలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడం కోసం ఫ్రిడ్జ్ లను ఉపయోగిస్తున్నారు. పాలు, పండ్లు, కూరగాయలు, కూల్ డ్రింక్స్ వంటి వాటిని ఫ్రిడ్జ్ ల్లో పెడుతున్నారు. అయితే ఫ్రిడ్జ్ లో పలు రకాల ఆహార పదార్థాలను స్టోర్ చేయడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని అంటున్నారు నిపుణులు. అంతే కాదు వాటి అసలు గుణాన్ని కోల్పోతాయని వైద్యులు సూచిస్తున్నారు. మరి మీరు కూడా ఫ్రిడ్జ్ లో ఈ ఆహార పదార్థాలను పెడుతున్నారా? అయితే ఈ విషయాలను తెలుసుకోండి.
Also Read
- Summer Tips: ఎండ నుంచి వచ్చాక వెంటనే ఐస్ వాటర్ తాగుతున్నారా? ప్రమాదం ఇదే
- Helmet and Hair Loss: హెల్మెట్ వల్ల నిజంగా జుట్టు రాలుతుందా..? వైద్యులు చెప్పిన అసలు నిజం ఇదే..
- Summer Special: మామిడితో ఈ మ్యాజిక్ ట్రై చేశారా..? ఒక్క స్పూన్ తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు!
- Healthy Jackfruit Tacos : హెల్తీ మినీ జాక్ఫ్రూట్ టాకోస్.. టేస్టీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి.!
ఫ్రిడ్జ్ ఉన్నదే రోజుల తరబడి ఆహార పదార్థాలను నిల్వ ఉంచుకోవడానికి. కానీ కొన్నిటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిడ్జ్ లో పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఆ ఆహార పదార్థాలు వాటి అసలు గుణాన్ని కోల్పోతాయని తెలిపారు. ఫ్రిడ్జ్ లో ఎక్కువ కాలం నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం అని హెచ్చరిస్తున్నారు. టమాటాలను ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల రుచి తగ్గుతుంది. అందుకే బయటే ఉంచాలని చెబుతున్నారు. బంగాళాదుంపలు ఫ్రిడ్జ్ లో పెడితే తియ్యగా అవుతాయి.
Also Read:Assam: అస్సాంకు రూ. లక్ష కోట్ల పెట్టుబడులు.. అంబానీ, అదానీ పోటీపడి మరీ ఇన్వెస్ట్మెంట్..
పేపర్ బ్యాగ్ లో పెట్టి స్టోర్ చేస్తే పాడవ్వవు. దోసకాయలను ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత పండిపోయి వాటిలో నీరు ఎక్కువగా చేరుతుంది. ఉల్లిపాయలను ఫ్రిడ్జ్ లో పెడితే రుచిని కోల్పోయే అవకాశం ఉంది. వీటిని బయట ఉంచినా పాడవ్వవు. కాఫీ బిళ్ళలు ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల కాఫీ రుచి మారిపోతుంది. దీని కంటే డబ్బాలో ఉంచి మూత గట్టిగా బిగిస్తే రుచి మారదు. కాజు, బాదం వంటి డ్రై ఫ్రూట్స్ ని ఫ్రిడ్జ్ లో కంటే బయట ఉంచడమే మంచిది. అలానే పీనట్ బటర్ 3 నెలల వరకూ పాడవదు. బ్రెడ్ ని కూడా ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు. అలానే అరటి పండ్లు ఫ్రెష్ గా ఉండాలంటే ఫ్రిడ్జ్ లో కంటే బయటే ఉంచడం బెటర్.
తాజావార్తలు
-
Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
-
Ruturaj Gaikwad: ప్లేఆఫ్ రేస్ నుంచి చెన్నై ఔట్ అయ్యాక రుతురాజ్కు మరో షాక్!.. బీసీసీఐ భారీ జరిమానా
-
Jyotika: అందుకే తమిళ ఇండస్ట్రీకి వెళ్లా..చెన్నై నా జీవితాన్నే మార్చింది
-
Rooftop Water Tank Cooling Tips: ఎండ వేడితో ఇంటిపైన ఉన్న ట్యాంక్ నీరు మరుగుతోందా..? ఈ చిన్న చిట్కాలతో చల్లగా మారిపోతుంది..!
-
Maruti Suzuki: మారుతి సుజుకి కార్ల ధరలు రూ. 30,000 పెంపు..! జూన్ లోపు బుక్ చేసుకోండి..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!