Ravi Teja: డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించి�
Budget 2026: దేశ కేంద్ర బడ్జెట్–2026 కోసం సన్నాహాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నాయకత్వంలో బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ తుది దశకు చేరుకుంటోంది. అనుభవజ్ఞులు, కొత్త ముఖాల కలయికతో కూడిన బడ్జెట్ బృందం ఈ కీలక బాధ్యతను భుజాన వేసుక�
January 26, 2026Xi Mingze: చైనా రాజకీయాల్లో 2027 సంవత్సరం కీలకమైనదిగా చెబుతున్నారు. ఈ సంవత్సరం చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (CCP) 21వ జాతీయ కాంగ్రెస్ జరుగబోతుంది. ఈ సమావేశంలో కొత్త కేంద్ర కమిటీ ఎన్నికవుతుంది. ఈ కొత్త కేంద్ర కమిటీ కేంద్ర సైనిక కమిషన్ సభ్యులను కూడా నియమిస్తు
January 26, 2026హైదరాబాద్లో గ్రాండ్ టెలివిజన్ వేడుకను స్టార్ మా నిర్వహించింది. స్టార్ మా బ్లాక్బస్టర్ సీరియల్ “పొదరిళ్లు” పెళ్లి రిసెప్షన్ ఈవెంట్ భారీ సంఖ్యలో అభిమానులను ఆకర్షించింది. అభిమానులు తమ అభిమాన టీవీ నటులను ఒకే వేదికపై చూడటానికి తరలివచ్చారు. �
January 26, 2026తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు ప్రముఖులతో పాటు సీనియర్ నటులు మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్లు పద్మశ్రీ అవార్డులకు ఎంపిక అయ్యారు. అయితే ఈ ఆనందాన్ని మరింత ప్రత్యేకంగా మార్చారు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి స్వయంగా మురళీ మోహన్, రాజేంద్ర ప్రస�
January 26, 2026Phone Tapping Case : హైదరాబాద్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ (SIT) అధికారులు తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుకు నోటీసులు జారీ చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నంబర్ 243/2024 కేసు దర్యాప్తులో భ
January 26, 2026Instagram Murder: ఇన్స్టాగ్రామ్లో పరిచయం, స్నేహం, లవ్ ఒక మైనర్ బాలిక హత్యకు కారణమైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వాడుకున్న యువకుడు ఆమెను హత్య చేశాడు. ఐదు రోజుల క్రితం ఆమె మృతదేహం రైల్వే ట్రాక్పై లభ్యమైంది. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్ లక్నోలో జరిగింది. ఈ �
January 26, 2026సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న G.O.A.T (గోట్) GreatestOfAllTimes ప్రమోషన్స్ కి ఎట్టకేలకు వచ్చాడు. దివ్యభారతి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి ముందు పాగల్ డైరెక్టర్ నరేష్ డైరెక్షన్ చేయగా వేదవ్యాస్ పూర్తి చేశాడు. మహాతేజ క్రియేషన్స్ అండ్ జైష్ణవ్ ప్రొడ�
January 26, 2026ఛత్తీస్గఢ్ , తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో భారీ బాంబు పేలుడు సంభవించింది. మావోయిస్టులు అమర్చిన ఐఈడీ (IED) బాంబులు ఒక్కసారిగా పేలడంతో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు చెందిన 10 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘ�
January 26, 2026US-India trade talks: ఈయూ-భారత్ మధ్య ప్రతిష్టాత్మక వాణిజ్య ఒప్పందం దాదాపుగా ఖరారైంది. మరోవైపు, యూఎస్-ఇండియా ఒప్పందం మాత్రంపై రెండు దేశాలు సైలెంట్గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికన్ సెనెటర్ టెడ్ క్రూజ్కు సంబంధించిన లీకైన ఆడియో అమెరికా రాజకీయాల్లో కలకలం ర�
January 26, 2026T20 World Cup: మహ్మద్ యూనస్ చేసిన రాజకీయంతో బంగ్లాదేశ్ క్రికెట్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. టీ20 వరల్డ్ కప్లో భాగంగా భారత్లో ఆడేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్(BCB) నిరాకరించింది. భద్రతా కారణాలను చూపుతూ, తమ వేదికను శ్రీలంకకు మార్చాలని కోరింది. అయ
January 26, 2026Vizag Crime: ఫోక్సో కేసులో 12 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ముద్దాయిని విశాఖ టూ టౌన్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.. 2014 లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం, కిడ్నాప్ కేసులో మహమ్మద్ సల్మాన్ ఖాన్ పై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.. అల్లిపురానికి చె
January 26, 2026దేవభూమిగా పిలవబడే ఉత్తరాఖండ్లోని అత్యంత పవిత్రమైన చార్ధామ్ క్షేత్రాల విషయంలో శ్రీ బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ (BKTC) ఒక చారిత్రాత్మక , సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ఆలయాల పవిత్రతను, మతపరమైన విలువలను కాపాడటమే ధ్యేయంగా
January 26, 2026H-1B Visa Delay: భారతదేశం అంతటా ఉన్న యూఎస్ కాన్సులేట్లు H-1B వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూ తేదీలను 2027 కి పోస్ట్పోన్ చేశాయి. ఈ నిర్ణయం యునైటెడ్ స్టేట్స్లో పనిచేస్తున్న భారతీయ నిపుణులకు షాక్ ఇచ్చినట్లు అయ్యింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్కతాలోని
January 26, 2026T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2026 ముందు అంతర్జాతీయ క్రికెట్లో మరోసారి రాజకీయాలు తెరపైకి వచ్చాయి. బంగ్లాదేశ్ జట్టును టోర్నమెంట్ నుంచి తొలగించిన ఐసీసీ నిర్ణయాన్ని నిరసిస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కొత్త డ్రామాకు తెరలేపింది. ఈ క్రమంలో టీ20 వరల్డ్ �
January 26, 2026Operation Sindoor: జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మందిని పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చంపేశారు. దీని తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్పై ప్రతీకారం తీసుకుంది. పాకిస్తాన్, పీఓకేలోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థల కార్య
January 26, 2026తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ లో నటిస్తున్న ‘ఓం శాంతి శాంతి శాంతిఃలో ఈషా రెబ్బా హీరోయిన్ గా నటిస్తున్నారు. A R సజీవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణ�
January 26, 2026జీఎస్టీ తగ్గింపు తర్వాత భారత స్మార్ట్ టీవీ మార్కెట్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. కౌంటర్ పాయింట్ డేటా ప్రకారం భారతీయులు ఇప్పుడు పెద్ద టీవీలను కొనాలనుకుంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు మార్కెట్లో ఆధిపత్యం చేసిన 32-అంగుళాల టీవీ
January 26, 2026