India Post GDS : పదో తరగతితో పోస్ట్ఆఫీస్ జాబ్.. 25 వేలకుపైగా పోస్టులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Post GDS : పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగులకు ఇండియా పోస్ట్ అద్భుతమైన అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో జులై 2026 సెషన్కు సంబంధించి 25,000 కంటే ఎక్కువ గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా బ్రాంచ్ పోస్ట్మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్మాస్టర్ (ABPM) , డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ చేపడుతుండటం వల్ల, మంచి మార్కులు పొందిన అభ్యర్థులకు ఇది సువర్ణావకాశంగా నిలవనుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు పదో తరగతిలో మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో పాటు సంబంధిత పోస్టల్ సర్కిల్ స్థానిక భాషను చదివి ఉండటం తప్పనిసరి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోస్టల్ సర్కిళ్లకు అప్లై చేసే అభ్యర్థులు పదో తరగతి వరకు తెలుగు భాషను చదివి ఉండాలి. దీనితో పాటు ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం, సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. అభ్యర్థుల వయోపరిమితి 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు లభిస్తుంది.
Also Read
- Onkar Batra: 7ఏళ్లకే వెబ్సైట్.. 20ఏళ్లకే శాటిలైట్.. కశ్మీర్ యువకుడి సక్సెస్ స్టోరీ!
- Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!
- IBPS Clerk Recruitment 2026: 11,403 పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు.. చివరి తేదీ ఎప్పుడు? అర్హత, ఫీజు వివరాలు ఇవే
- గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో సెప్టెంబర్ 2, 2026 నుండి సెప్టెంబర్ 21, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి బిపిఎమ్ (BPM) హోదాకు రూ.12,000 నుండి రూ.29,380 వరకు, ఎబిపిఎమ్ (ABPM) , డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 నుండి రూ.24,470 వరకు నెలవారీ వేతనం లభిస్తుంది. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉండగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు , మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. అయితే అభ్యర్థులు ఏదైనా ఒక పోస్టల్ సర్కిల్కు మాత్రమే జాగ్రత్తగా దరఖాస్తు చేసుకోవాలని, ఒకటి కంటే ఎక్కువ సర్కిళ్లకు అప్లై చేస్తే దరఖాస్తులు రద్దయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
India Post GDS : పదో తరగతితో పోస్ట్ఆఫీస్ జాబ్.. 25 వేలకుపైగా పోస్టులు
-
Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
-
Makkah Deal: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్పై జమాతే ఇస్లామీ నాయకుడు కీలక వ్యాఖ్యలు
-
Amaravati: రాజధాని గ్రామాలకు గుడ్ న్యూస్.. 29 గ్రామాలకు భారీగా నిధులు..
-
The Paradise : ‘యెషనాగుల’ వచ్చేస్తోంది.. ‘ది ప్యారడైజ్’లో ఊరమాస్ ట్రీట్
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!