NCERT: మూడు, ఆరు తరగతుల సిలబస్లో మార్పులు..త్వరలో మార్కెట్లోకి పుస్తకాలు
- సిలబస్ మార్పుపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమీక్ష
- పుస్తకాల్లో మార్పుల ప్రక్రియ చివరి దశలో ఉందని తెలిపిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్సీఈఆర్టీ మూడు, ఆరు తరగతుల సిలబస్లో మార్పులు చేసింది. సిలబస్ మార్పుపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ కార్యదర్శి, విద్యాసంస్థలకు సంబంధించిన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఎన్సీఈఆర్టీ డైరెక్టర్, చైర్మన్లు కూడా పాల్గొన్నారు. 6వ తరగతి కొత్త పుస్తకాలు ఏప్రిల్ నుంచి బోధించాల్సి ఉందని, అయితే ఇప్పటి వరకు కొత్త సిలబస్ పుస్తకాలు మార్కెట్లో అందుబాటులో లేవు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) 2024-25 అకడమిక్ సెషన్ నుంచి 3 మరియు 6 తరగతులకు కొత్త పుస్తకాలను ప్రవేశపెడతామని గతంలో ప్రకటించింది.
READ MORE: Tamil Nadu: తమిళనాడు డీఎంకేలో కీలక పరిణామం.. ఇద్దరు మేయర్లు రాజీనామా
Also Read
- Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!
- IBPS Clerk Recruitment 2026: 11,403 పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు.. చివరి తేదీ ఎప్పుడు? అర్హత, ఫీజు వివరాలు ఇవే
- గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
- TSLPRB: తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాలు.. ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ..
ఎనిమిది కొత్త పుస్తకాలు త్వరలో మార్కెట్లో అందుబాటులోకి..
పుస్తకాల్లో మార్పులు చేసే పనులు చివరి దశలో ఉన్నాయని విద్యాశాఖ తెలిపింది. 3, 6 తరగతులకు సంబంధించిన తొమ్మిది పుస్తకాలు ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మిగిలిన ఎనిమిది పుస్తకాలు త్వరలో మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ వారంలోనే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అకడమిక్ సెషన్ మధ్యలో 6వ తరగతికి కొత్త ఇంగ్లీష్, హిందీ పుస్తకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. సోషల్ సైన్స్, సైన్స్, మ్యాథమెటిక్స్ వంటి మిగిలిన సబ్జెక్టుల పుస్తకాలు ఇంకా సిద్ధంగా లేవు. సీబీఎస్సీ(CBSE) పాఠశాలలు NCF సిఫార్సులను అనుసరించాలని సూచించింది. సాధ్యమైన చోట బహుభాషావాదం, కళల-సమగ్ర అభ్యాసం, అనుభవపూర్వక అభ్యాసం, బోధనా ప్రణాళికలు వంటి అభ్యాసాలను పొందుపరచాలని తెలిపింది. విద్యార్థుల సామర్థ్యాలను మెరుగుపరిచే విధంగా పుస్తకాలను రూపొందించనున్నారు.
తాజావార్తలు
-
YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
-
Bihar: బీహార్లో రణరంగం.. సీఎం ఇంటి ముట్టడికి దూసుకెళ్లిన BPSC అభ్యర్థులు.. లాఠీఛార్జ్, వాటర్ కెనన్ల ప్రయోగం
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
SRK Mannat: షూటింగ్ నుంచి గెంటేసిన ఇంటినే కొన్న కింగ్ ఖాన్.. రూ.300 కోట్ల ‘మన్నత్’ అసలు కథ ఇదే
-
Duleep Trophy: వైభవ్ సూర్యవంశీ స్పిన్ మ్యాజిక్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు..!
ట్రెండింగ్
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!