Coal India MT Recruitment 2025: కోల్ ఇండియాలో మేనేజ్మెంట్ ట్రైనీ జాబ్స్.. మిస్ చేసుకోకండి
- కేంద్ర ప్రభుత్వ సంస్థలో భారీగా ఉద్యోగాలు
- దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 14
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఫుల్ క్రేజ్ ఉంటుది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం తెగ ట్రై చేస్తుంటారు. అందుకే కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. లక్షలాది మంది పోటీ పడుతుంటారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చే జాబ్ నోటిఫికేషన్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. మీరు కూడా జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కోల్ ఇండియా లిమిటెడ్ భారీ జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా ఏకంగా 434 పోస్టులను భర్తీ చేయనున్నారు.
భర్తీకానున్న పోస్టు్ల్లో కమ్యూనిటీ డెవలప్ మెంట్ 20, పర్యావరణం 28, ఫైనాన్స్ 103, లీగల్ 18, మార్కెటింగ్ అండ్ సేల్స్ 25, మార్కెటింగ్ అండ్ సేల్స్ 25, మెటీరియల్ మేనేజ్ మెంట్ 44, పర్సనల్ అండ్ హెచ్ ఆర్ 97, సెక్యూరిటీ 31, కోల్ ప్రిపరేషన్ 68 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు పోటీపడే వారు ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి గ్రాడ్యుయేషన్, BE, B.Tech, B.Sc (ఇంజనీరింగ్), మాస్టర్స్ డిగ్రీ, PG, డిప్లొమా, CA లేదా ICWA వంటి సంబంధిత రంగాలలో డిగ్రీని పొంది ఉండాలి. అభ్యర్థుల వయసు 30 ఏళ్లు కలిగి ఉండాలి. రిజర్వ్డ్ కేటాగిరి వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి.
Also Read
- Infosys Recruitment: ఇన్ఫోసిస్లో సరికొత్త రిక్రూట్మెంట్.. 20,000 మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు..
- CBSE రీవాల్యుయేషన్లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన 'అవ్ని కేజ్రీవాల్'.!
- Neet Re Exam: పేపర్ లీక్ చేస్తే 'క్షమాపణ'.. గేటు దాటకపోతే 'బలిపశువా'..?
- SSC CGL 2026: ఎస్ఎస్సీ సీజీఎల్ 12,256 పోస్టులు.. దరఖాస్తుకు ఈరోజే లాస్ట్ ఛాన్స్.. వెంటనే అప్లై చేసుకోండి
ఈ ఉద్యోగాలకు సీబీటీ టెస్ట్ ద్వారా అభ్యర్థలను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి ఈ2 గ్రేడ్ వారికి రూ. 50 వేల నుంచి రూ. 1.5 లక్షల జీతం ఉంటుంది. ఈ3 గ్రేడ్ వారికి రూ. 60 వేల నుంచి రూ. 1.8 లక్షల వరకు ఉంటుంది. అప్లికేషన్ ఫీజు జనరల్ / ఓబీసీ (క్రీమీలేయర్ అండ్ నాన్ క్రీమీలేయర్) / ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు రూ.1000/- +జీఎస్టీ – రూ.180/- మొత్తం రూ.1180 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ కోల్ ఇండియా లిమిటెడ్, దాని అనుబంధ సంస్థల ఉద్యోగులకు దరఖాస్తు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 14 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
Rajamouli : జక్కన్న సినిమా అంటే చుక్కలే
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Monsoon Diseases: వర్షాకాలంలో విజృంభించే ప్రమాదకర వ్యాధులు ఇవే… వైద్యుల హెచ్చరిక
-
Whats App: మెటా సంచలనం.. సరికొత్త ఫీచర్లతో ‘వాట్సాప్ ప్లస్’ విడుదల.. సబ్స్క్రిప్షన్ రూ.79..
-
Rahul Gandhi vs BJP: రాహుల్ గాంధీ విదేశీ టూర్లపై బీజేపీ సెటైర్లు.. పోస్టర్లపై దుమారం
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!