Machado: నోబెల్ శాంతి గ్రహీతకు కొత్త చిక్కులు.. అవార్డ్పై వెనిజులా అభ్యంతరం
- నోబెల్ శాంతి గ్రహీతకు కొత్త చిక్కులు
- అవార్డ్పై వెనిజులా ప్రభుత్వం అభ్యంతరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎంత ప్రయత్నించారో ప్రపంచమంతటికి తెలిసిందే. అనేక యుద్ధాలు ఆపానని తనకే నోబెల్ శాంతి బహుమతి దక్కుతుందని ట్రంప్ ఆశపడ్డారు. అంతేకాకుండా అనేక దేశాలు కూడా ట్రంప్ పేరును ప్రతిపాదించాయి. కానీ చివరికి ‘‘ఆశ దోశ అప్పడం వడ’’ అన్నట్టుగా నోబెల్ శాంతి బహుమతిని వెనిజులా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడో తన్నుకుపోయారు. దీంతో ట్రంప్ గుండెలో పిడుగు పడినట్లైంది.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో మరో ఉలిక్కిపాటు.. భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం
Also Read
- Asim Munir: అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ఆకస్మిక రద్దు.. కారణమిదే!
- Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
- Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
- International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
ఇంత వరకు బాగానే ఉంది గానీ.. తాజాగా నోబెల్ శాంతి గ్రహీత మచాడో (58)కు కొత్త చిక్కులొచ్చి పడ్డాయి. ఒకరేమో అవార్డు రాకుండా బాధపడుతుంటే.. ఇప్పుడు మచాడోకు అవార్డు అందుకోవడానికి కొత్త తలనొప్పి వచ్చి పడింది. డిసెంబర్ 10న నార్వే రాజధాని ఓస్లోలో నోబెల్ పురస్కారాల ప్రదానోత్సవం జరగనుంది. అవార్డు అందుకునేందుకు మచాడో దేశం దాటి బయటకు వెళ్తే పరారీలో ఉన్న నేరస్థురాలిగా ప్రకటిస్తామని వెనిజులా అటార్నీ జనరల్ ప్రకటించారు. కుట్రలు, విద్వేషాన్ని ప్రేరేపించడం, ఉగ్రవాదం వంటి ఆరోపణలు, పలు కేసులు ఉండడంతో ఈ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Mohan Bhagwat: హిందువులు లేకుండా ప్రపంచమే లేదు.. ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
దేశంలో నియంతృత్వంపై పోరాటం, ప్రజాస్వామ్యానికి శాంతియుత పరివర్తన కోసం మచాడో పోరాటం చేస్తున్నారు. అధ్యక్షుడు నికోలస్ మదురోకు వ్యతిరేకంగా తన గళాన్ని ఎత్తింది. అధ్యక్షుడికి వ్యతిరేకంగా ప్రజలంతా కలిసి రావాలని మచాడో పిలుపునిచ్చారు. అంతేకాకుండా అనేక దేశాలు కూడా నికోలస్కు వ్యతిరేకంగా గళమెత్తాయి. మొత్తానికి మచాడో పోరాటానికి ప్రతిఫలంగా నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఇప్పుడేమో అందుకోలేని పరిస్థితులు తలెత్తాయి. అటార్నీ జనరల్ ప్రకటనను పక్కన పెట్టి అవార్డు తీసుకుంటుందా? లేదంటే సైలెంట్గా ఉండిపోతుందో చూడాలి.
తాజావార్తలు
-
Karnataka: త్వరలో కాంగ్రెస్ హైకమాండ్ భేటీ.. తేల్చేయనున్న కర్ణాటక పంచాయితీ!
-
Virat Kohli: ఈ ముగ్గురు బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం.. నా వల్ల కాదు: విరాట్ కోహ్లీ
-
Ebola outbreak: ఎబోలా వైరస్పై భారత్ అప్రమత్తం.. ఇండో-ఆఫ్రికా సదస్సు రద్దు..
-
Viral: వైద్యుడి నిర్లక్ష్యానికి ప్రాణం బలి.. కుడి కిడ్నీకి బదులు ఎడమ కిడ్నీ తొలగింపు.. రూ. 2 కోట్ల పరిహారం విధించిన NCDRC..
-
IPL Block Tickets Mafia : ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా.. రూ. 10 వేల టికెట్ ఏకంగా రూ. 2 లక్షలు!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!