Delhi: ఢిల్లీలో మరో ఉలిక్కిపాటు.. భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం
- ఢిల్లీలో మరో ఉలిక్కిపాటు
- భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత యావత్తు భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైంది. దేశ వ్యాప్తంగా ఎంత పెద్ద స్థాయిలో ఉగ్ర దాడులకు డాక్టర్ల బృందం కుట్ర చేసిందో తెలిసిందే. ఇక డాక్టర్ల నివాసంలో భారీగా అమ్మోనియం నైట్రేట్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే అధునాతన ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Mohan Bhagwat: హిందువులు లేకుండా ప్రపంచమే లేదు.. ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
Also Read
- DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
- Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
- Nayeem Mu*rder: నాగోల్లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
ఓ వైపు ఢిల్లీ బ్లాస్ట్పై దర్యాప్తు జరుగుతుండగానే ఇంకోవైపు మరో అంతర్జాతీయ ఆయుధాల స్మగ్లింగ్ రాకెట్ బయటపడింది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు జరిపిన దాడిలో ఆయుధాల రాకెట్ బయటపడింది. రోహిణి ప్రాంతంలో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ నుంచి డ్రోన్ల ద్వారా ఆయుధాలను సరఫరా చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. పంజాబ్లోని పేరుమోసిన గ్యాంగ్స్టర్లకు అందజేసేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా ఈ రాకెట్ వెలుగుచూసింది. ఈ ఆయుధాలు టర్కీ, చైనాలో తయారైనట్లుగా కనిపెట్టారు.
ఇది కూడా చదవండి: UP Video: కాబోయే భార్యతో ఆస్పత్రిలోనే డ్యాన్స్ చేసిన డాక్టర్.. వీడియో వైరల్
లౌరేష్ బిష్ణోయ్, బాంబిహా, గోగి, హిమాన్షు భావు ముఠాలకు సరఫరా చేయడానికి ఆయుధాలు పంజాబ్ మీదుగా ఢిల్లీకి వచ్చినట్లు తెలుస్తోంది. క్రైమ్ బ్రాంచ్కు అందిన సమాచారంతో రోహిణి ప్రాంతంలో వల వేసి పోలీసులు పట్టుకున్నారు. దొరికిన ఆయుధాలు అధునాతనమైనవిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను విచారిస్తున్నారు. ఆయుధాల సరఫరా వెనుక ఉన్న నెట్వర్క్ వివరాలను సేకరిస్తు్న్నారు. అరెస్టైన నలుగురు నిందితులు ఉత్తరప్రదేశ్, పంజాబ్కు చెందిన వారిగా కనిపెట్టారు.
Delhi | Delhi Crime Branch arrested four accused in an international arms smuggling ring linked to the Pakistani ISI: Ajay, Mandeep, Dalvinder and Rohan. This gang was supplying high-end pistols made in Turkey and China to India via Pakistan. The weapons were dropped in Punjab… pic.twitter.com/ZFhzwnGvud
— ANI (@ANI) November 22, 2025
The Crime Branch says that this entire network was operating at the behest of individuals linked to the Pakistani ISI. The weapons were first transported to Pakistan and then smuggled into India from there.
Police are now investigating how many weapons these individuals have… pic.twitter.com/6ZugWSs47e
— ANI (@ANI) November 22, 2025
తాజావార్తలు
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్పై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!