Shark Attack: స్విమ్మింగ్ చేస్తున్న వారిపై షార్క్ దాడి.. ఇద్దరు మహిళల మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈజిప్టులో దారుణం జరిగింది. సరదాగా సముద్రంలో ఈత కొడుతున్న ఇద్దరు మహిళలపై షార్క్ దాడి చేసి చంపేశాయి. చనిపోయిన ఇద్దరు మహిళలు ఈజిప్టుకు టూరిస్టులుగా వచ్చిన వారు. ఈ విషయాన్ని ఈజిప్టు మంత్రిత్వ శాఖలు ధ్రువీకరించాయి. ఎర్ర సముద్రానికి దక్షిణ భాగంలో ఎన్న సహాల్ హషీఫ్ ప్రాంతంలో జరిగింది. ఇద్దరు మహిళలు సముద్రంలో స్మిమ్మింగ్ చేస్తున్న సమయంలో వారిపై షార్క్ అటాక్ చేసింది. చనిపోయిన ఇద్దరు మహిళల్లో ఒకరు ఆస్ట్రేలియాకు చెందిన వారు కాగా.. మరొకరు రొమేనియాకు చెందిన వారిగా గుర్తించారు.
షార్క్ దాడిలో ఆస్ట్రేలియన్ మహిల ఎడమ చేయి పూర్తిగా తెగిపోయిందని.. రెడ్ సీ గవర్నర్ అమర్ హనాఫీ తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలోని అన్ని బీచులను మూసేసింది ప్రభుత్వం. కాగా దాడికి కారణం అయిన శాస్త్రీయ ఆధారాలను, షార్క్ ల ప్రవర్తనను గుర్తించడానికి టాస్క్ ఫోర్స్ పనిచేస్తుందని ఈజిప్టు గవర్నమెంట్ వెల్లడించిది. అయితే షార్క్ లు చాలా అరుదుగా మాత్రమే మనుషులపై అటాక్ చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Also Read
- Turkey-Netanyahu: నెతన్యాహును టార్గెట్ చేసిన టర్కీ.. ఇంటర్పోల్కు కీలక అభ్యర్థన
- India Forex Reserves: విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భారత్కు బిగ్ బూస్ట్.. బంగారం నిల్వలు కూడా భారీ పెరుగుదల..
- Iran: ‘యుద్ధం ముగిస్తేనే మంచిది’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు
- Laura Wright: ‘జన గణ మన’ గేయంపై బ్రిటిష్ సింగర్ కీలక వ్యాఖ్యలు!
Read Also: IND Vs ENG: రెండో ఇన్నింగ్స్లోనూ కోహ్లీ విఫలం.. పుజారా హాఫ్ సెంచరీ
ఈజిప్టు ఎక్కువగా టూరిజంపై ఆధారపడుతుంది. ఏటా కొన్ని లక్షల మంది టూరిస్టులు రెడ్ సీ, గిజా పిరమిడ్స్ చూసేందుకు ఈజిప్టుకు వస్తుంటారు. ముఖ్యంగా యూరోపియన్ దేశాల నుంచి టూరిస్టులు ఎక్కువగా వస్తుంటారు. పెరుగుతున్న ద్రవ్యోల్భనం.. కరెన్సీ క్షీణతతో ఈజిప్టు ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటోంది. దేశం ఎక్కువగా ఎర్ర సముద్రానికి వచ్చే టూరిస్టుల పర్యాటక ఆదాయంపైనే ఆధారపడుతోంది.
అయితే గతంలో కూడా షార్క్ అటాక్స్ లో పలువురు మరణించారు.2018లో ఇదే రెడ్ సీలో షార్క్ దాడిలో ఓ టూరిస్ట్ మరణించారు. 2015లో ఇదే తరహా దాడిలో ఓ జర్మన్ టూరిస్ట్ మరణించాడు. 2010లో టూరిస్ట్ హాట్ స్పాట్ అయిన షర్మ్-ఎల్-షేక్ తీరంలో వరసగా ఐదు రోజుల్లో ఐదు షార్క్ దాడులు జరిగాయి. ఇందులో ఒకరు మరణించగా.. నలుగురు గాయపడ్డారు.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!