US-India: టారిఫ్ ఉద్రిక్తతల వేళ ట్రంప్ కీలక నిర్ణయం.. భారత్లో నూతన రాయబారి నియామకం
- టారిఫ్ ఉద్రిక్తతల వేళ ట్రంప్ కీలక నిర్ణయం
- భారత్లో నూతన రాయబారి నియామకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-అమెరికా మధ్య టారిఫ్ ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్కు నూతన రాయబారిగా సెర్గియో గోర్ను నియమించారు. తన సన్నిహితుడు, రాజకీయ సహాయకుడు సెర్గియో గోర్(38)ను భారత రాయబారిగా నియమించినట్లు సోషల్ మీడియాలో ట్రంప్ పేర్కొన్నారు. విదేశాంగ విధానంలో సెర్గియో గోర్ అనుభవం కలిగిన వ్యక్తి అని.. రాయబారిగా అద్భుతంగా పని చేస్తారని ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో ట్రంప్ కితాబు ఇచ్చారు. సెర్గియో గోర్ దక్షిణ-మధ్య ఆసియాకు ప్రత్యేక రాయబారి పాత్రను నిర్వహిస్తారని ట్రంప్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: US: న్యూయార్క్లో బస్సు బోల్తా.. ఐదుగురు మృతి.. భారతీయులుగా అనుమానం!
Also Read
- US-Iran War: 'ట్రంప్ను చంపేస్తాం'.. శవపేటికలో అమెరికా అధ్యక్షుడు..ఇరాన్ ప్రచారం..
- Earthquake: న్యూజిలాండ్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
- JD Vance-Iran: జేడీ వాన్స్కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
- Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య సుంకాల ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భారత్పై 50 శాతం సుంకాన్ని ట్రంప్ విధించారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ సన్నిహితుడైన సెర్గియో గోర్ను భారత రాయబారిగా ట్రంప్ నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తిరిగి ఇరు దేశాల మధ్య సంబంధాలను బలపరుస్తారా? లేదంటే ఆజ్యం పోస్తారో చూడాలి.
ఇది కూడా చదవండి: Off The Record: ఆ మాజీ ఎమ్మెల్యే దంపతులు టీడీపీని బెదిరిస్తున్నారా..?
సెర్గియో గోర్.. ట్రంప్కు అత్యంత విధేయుడు. వైట్హౌస్లో ట్రంప్కు అత్యంత నమ్మకస్థుడు. ఇక గోర్కు కూడా ఎలాన్ మస్క్ కూడా శత్రువే. ఇద్దరి మధ్య సరైన సంబంధాలు లేవు. ఎలాన్ మస్క్ను పాము లాంటివాడని ముద్ర వేశాడు. ఇక దౌత్యవేత్తల నియామకంలో ఎక్కువగా సన్నిహితులకే ట్రంప్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. అందులో భాగంగానే గోర్ను భారత రాయబారిగా నియమించారు. ఇక విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఎక్స్లో కీలక పోస్ట్ చేశారు. గోర్ నియామకాన్ని సమర్థించారు. అతి ముఖ్యమైన సంబంధాల్లో ఒకదానికి అద్భుతమైన ప్రతినిధిగా ఉంటారని తెలిపారు.

తాజావార్తలు
-
Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
-
Posani Krishna Murali: ‘లవ్ యూ రాజా’ డైలాగ్ వెనుక అసలు కథ ఇదే.. అసలు విషయం చెప్పిన పోసాని
-
Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు WFH.. 40 లక్షల లీటర్ల పెట్రోల్ సేవ్..
-
Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. ‘తల్లికి వందనం’కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
-
IND Vs ENG: ఇండియా బ్యాటింగ్.. జట్టులోకి విధ్వంసకర బ్యాటర్..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!