Shinzo Abe: జపాన్ ఎన్నికల్లో షింజో అబే పార్టీ ఘన విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే ఇటీవల దారుణ హత్యకు గురయ్యాడు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సమయంలో ఓ దుండగుడు కాల్చి చంపాడు. అయితే తాజాగా సోమవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో షింజో అబే పార్టీ లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ(ఎల్డీపీ) విజయం సాధించింది. జపాన్ పార్లమెంట్ ఎగువ సభ ఎన్నికల్లో మొత్తం 248 స్థానాలకు గానూ 148 స్థానాలు సాధించింది. షింజో అబే మరణం తరువాత సానుభూతి పవనాల వీయడంతో ఆయన పార్టీ భారీ విజయం సాధించింది. మెజారిటీకి కావాల్సిన దాని కన్నా మరో 22 సీట్లు అధికంగా వచ్చాయి. ఈ విజయంతో ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా 2025 వరకు జపాన్ ను పాలించే అవకాశం ఏర్పడింది.
Read Also: Hyderabad: సీఐ నాగేశ్వరరావు కేసులో వెలుగులోకి కొత్త విషయాలు
Also Read
- Intelligent Bird : ప్రపంచంలోనే అత్యంత తెలివైన పక్షి! దీనికి 5 ఏళ్ల పిల్లాడి తెలివితేటలు...
- Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
- Sick Leave Denial Case: 'సిక్ లీవ్ కావాలి' అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్రూమ్లో మృతి!
- Opendoor India Exit: భారత్కు గుడ్బై చెప్పిన ఓపెన్డోర్.. 250 మంది ఉద్యోగులకు షాక్
ఈ ఫలితాలపై జపాన్ ప్రధాని కిషిడ స్పందించారు. షింజో అబే లేకుండా పార్టీని నడపడం కష్టతరమని ఆయన అన్నారు. కోవిడ్, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, పెరుగుతున్న ధరల కట్టడికి తొలి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. జపాన్ కు ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన షింజో అబే.. నారా పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సమయంలో యమగామి టెట్సుయా అనే దుండగుడు రెండు రౌండ్లు షింజో అబేపైకి కాల్పులు జరిపాడు. దీంతో గుండెలో గాయం కావడం వల్ల షింజో అబే మరణించాడు. వైద్యులు అతన్ని బతికించేందుకు దాదాపుగా 5 గంటలు కష్టపడిన ఫలితం లేకపోయింది.
షింజో అబే మరణంపై భారత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. భారత్ తో పాటు అమెరికా ఇతర మిత్ర దేశాలు సంతాపాన్ని ప్రకటించాయి. ఆయన మరణానికి నివాళిగా ఇండియా ఒక రోజు జాతీయ సంతాప దినాన్ని పాటించింది. ఇదిలా ఉంటే ఎప్పటి నుంచో చైనాకు కొరకరాని కొయ్యగా మారిన షింజో అబే మరణంపై చైనా సంబరాలు చేసుకుంది. ఏకంగా రెస్టారెంట్లు డిస్కౌంట్లు ప్రకటించాయి. చైనా సోషల్ మీడియా విబోలో ఒకరిఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
తాజావార్తలు
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
YS Jagan-DSC: 270 మందికి అనుమానాస్పదంగా ఉద్యోగాలు.. సీబీఐ విచారణతోనే నిజాలు బయటకు!
-
AirAsia: ఆలస్యమైన విమానం.. రైతు అరుదైన హైబ్రిడ్ పనస మొక్క దెబ్బతినడంతో రూ. 90 వేల నష్టపరిహారం
-
Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్… స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
ట్రెండింగ్
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..