Saudi Arabia: 12 మంది తల నరికి, ఉరితీసిన సౌదీ అరేబియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saudi Arabia beheads people by sword, executes 12 people in 10 days: అరబ్ దేశాల్లో నేరాలకు శిక్షలు ఎంత దారుణంగా ఉంటాయో అందరికి తెలిసిందే. అక్కడ నేరం చేయాలంటే, తన జీవితంపై ఆశ వదిలేసుకోవాల్సిందే. సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, ఇరాన్, ఇరాక్ దేశాల్లో నేరస్తులకు దారుణ శిక్షలు ఉంటాయి. బహిరంగంగా తలలు నరకడం, క్రేన్లకు కట్టి ఉరితీయడం అక్కడ సాధారణం. మాదకద్రవ్యాల రవాణా, అక్రమ సంబంధాలు, దొంగతనాలు, హత్యలకు దారుణంగా శిక్షిస్తుంది.
Read Also: Fifa World Cup: జర్నలిస్ట్కి చేదు అనుభవం.. లైవ్లోనే దోచుకున్న దొంగ
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
- Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
ఇదిలా ఉంటే సౌదీ అరేబియా గత 10 రోజుల్లో 12 మందికి మరణశిక్షలు విధించింది. ఇందులో చాలా మందిని కత్తితో తలనరికి శిక్ష విధించింది. మరికొంత మందికి ఉరిశిక్ష అమలు చేసింది. డ్రగ్స్ రవాణాకు పాల్పడిని 12 మందికిి పదిరోజుల్లో శిక్షలు విధించినట్లు సమాచారం. వీరిలో ఎక్కువ మంది విదేశీయులే ఉన్నారు. సౌదీ ఈ ఏడాది మార్చిలో ఒకే రోజు 81 మంది దోషులకు ఉరిశిక్ష అమలు చేసింది. డ్రగ్స్ రవాణాకు పాల్పడిన జైలులో శిక్ష అనుభవిస్తున్నవారికి మరణ శిక్ష విధించింది. దోషుల్లో ఎక్కువ మంది విదేశీయులే ఉన్నారు. ముగ్గురు పాకిస్తాన్ దేశానికి చెందిన వారు కాగా.. ఇద్దరు జోర్డాన్, ముగ్గురు సౌదీ, నలుగురు సిరియా దేశానికి చెందిన వారు.
ఈ ఏడాది మార్చి నెలలో సౌదీ అరేబియా చరిత్రలోనే ఒకే రోజు ఎక్కువ మందికి సామూహిక ఉరిశిక్షలను విధించింది. హత్యలు, మిలిటెంట్ గ్రూపులకు చెందిన అనేక నేరాలకు పాల్పడిన 81 మందిని ఉరితీసింది. ఇటువంటి శిక్షలు తగ్గిస్తామని రెండేళ్ల క్రితం ప్రమాణం చేసి సౌదీ అరేబియా, సామూహిక ఉరిశిక్షలను అమలు చేస్తోంది. క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాల మేరకు సౌదీ డెత్ స్వ్కాడ్ 2018లో టర్కీలో యూఎస్ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గిని హత్య చేసిన నేపథ్యంలోొ ఈ ప్రకటన చేసింది. మరణశిక్షలను తగ్గించడానికి ప్రయత్నించింది. అయితే హత్యలకు పాల్పడుతున్న వారికి మాత్రమే మరణశిక్షలు విధిస్తోంది.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..