Japan: హత్రాస్ బాధిత కుటుంబాలకు జపాన్ ప్రధాని సంతాపం
- హత్రాస్ బాధిత కుటుంబాలకు జపాన్ ప్రధాని సంతాపం
- చాలా విచారంగా ఉందని కిషిదా వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లో జరిగిన తొక్కిసలాట 121 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు చలించిపోయాయి. ఇప్పటికే ఈ ఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతాపం తెలిపారు. తాజాగా జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా కూడా సంతాపం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Strong Bones : వృద్ధాప్యం వరకు ఫిట్గా, ఎముకలు దృఢంగా ఉండాలంటే ఇవి తినాల్సిందే..
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
- North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
హత్రాస్ బాధితుల ఆత్మ కోసం ప్రార్థిస్తున్నట్లు జపాన్ ప్రధాని అన్నారు. ఈ ఘటన చాలా విచారంగా ఉందని పేర్కొ్న్నారు. తొక్కిసలాటలో ఎంతో మంది విలువైన ప్రాణాలు కోల్పోయారని తెలుసుకుని చాలా బాధపడినట్లు చెప్పారు. జపాన్ ప్రభుత్వం తరపున బాధితుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు కిషిదా తెలిపారు.
ఇది కూడా చదవండి: T20 ICC Rankings : ‘ టాప్ ‘ లేపిన హార్దిక్.. మరోవైపు బుమ్రా, అర్ష్దీప్ సింగ్..?
హత్రాస్ ఘటనలో 121 మంది ప్రాణాలు కోల్పోగా.. కనీసం 35 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే యోగి సర్కార్ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రపతి, ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర ప్రతిపక్ష నేతలు ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఓదార్చారు.
ఇది కూడా చదవండి: Kolikapudi Srinivas: తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కీలక పోస్ట్..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!