India Graffiti: కెనడాలో రామాలయంపై భారత వ్యతిరేక గ్రాఫిటీ.. దర్యాప్తు కోరిన ఇండియా
India Graffiti: ప్రపంచంలోని అనేక దేశాలలో హిందూ దేవాలయాలు ఉన్నాయి. అయితే తాజాగా గురువారం కెనడాలోని టొరంటోలోని బాప్స్ స్వామి నారాయణ ఆలయాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఆలయ గోడలపై భారత వ్యతిరేక రాతలు రాశారు. మిస్సిసాగాలోని రామమందిరం గోడలపై భారత వ్యతిరేక గ్రాఫిటీని చిత్రించారు. దీనిపై స్పందించిన టొరంటోలోని భారత రాయబార కార్యాలయం వెంటనే విచారణ ప్రారంభించి ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆలయ ధ్వంసంపై భారత హైకమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాదు, ఇందులో పాల్గొన్న వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కెనడా అధికారులను కోరింది. ఈ ఘటనపై బ్రాంప్టన్ ఎంపీ సోనియా సింధు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. భిన్నమైన సంప్రదాయాలు, భిన్న విశ్వాసాల సమాజంలో మనం జీవిస్తున్నాం. ఇక్కడ అందరూ సురక్షితంగా ఉండాలి.
We strongly condemn the defacing of Ram Mandir in Missisauga with anti-India graffiti. We have requested Canadian authorities to investigate the incident and take prompt action on perpetrators.
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
- Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
— IndiainToronto (@IndiainToronto) February 14, 2023
Read also: nter Practical Exams: నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు.. రాష్ట్రవ్యాప్తంగా 3.55 లక్షల మంది..
I am saddened to hear of the hate motivated vandalism at the Ram Mandir Temple in Mississauga. Unknown suspects spray painted the walls on the back of the temple. This type of hate has no place in Peel Region.
— Patrick Brown (@patrickbrownont) February 15, 2023
ఈ దారుణానికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె ట్వీట్లో పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనను భారత కాన్సులేట్ ఖండించింది. కాన్సుల్ జనరల్ తగిన చర్యలు తీసుకోవాలని దేశాన్ని కోరారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాల్సిందిగా కెనడా ప్రభుత్వాన్ని కోరినట్లు కాన్సులేట్ తన ట్వీట్లో పేర్కొంది. మోడీని ఉగ్రవాదిగా ప్రకటించాలని..! నిషేధ గ్రాఫిటీతో ఆలయ గోడలపై రాసిన రాతలు సంచలనంగా మారాయి. సంత్ బింద్రావాలా అజరామరం.. ఆలయ గోడలపై హిందుస్థాన్ ముర్దాబాద్ అని రాసి ఉంది. బ్రాంప్టన్ మేయర్ పాట్రిక్ బ్రౌన్ మాట్లాడుతూ ఇది ద్వేషపూరిత దాడి అని, దీనిని తీవ్రంగా పరిగణించాలని అన్నారు. గత సెప్టెంబరులో, కెనడాలోని BAPS స్వామినారాయణ్ మందిర్ను ‘కెనడియన్ ఖలిస్తానీ తీవ్రవాదులు’ భారత వ్యతిరేక గ్రాఫిటీతో ధ్వంసం చేశారు. గ్రేటర్ టొరంటో ఏరియా (GTA)లోని రిచ్మండ్ హిల్లోని విష్ణు మందిరం వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం జూలై 2022లో ధ్వంసమైంది.
Weather Update: నేడు అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే జిల్లాలు.. మండనున్న ఎండలు
తాజావార్తలు
-
Aditya Dhar: మరోసారి ‘ధురంధర్’ కాంబో రిపీట్ ..
-
Gayatri Gupta: ‘పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది’.. శివాజీపై గాయత్రి గుప్తా ఫైర్..
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Yashasvi Jaiswal: “నేనూ చిన్నవాడినే, కానీ అతడితో పోలిస్తే..” వైభవ్పై జైస్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Marcus Stoinis: 4, 6, 6, 4, 4.. స్టోయినిస్ డెత్ ఓవర్ బీభత్సం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో