India Graffiti: కెనడాలో రామాలయంపై భారత వ్యతిరేక గ్రాఫిటీ.. దర్యాప్తు కోరిన ఇండియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Graffiti: ప్రపంచంలోని అనేక దేశాలలో హిందూ దేవాలయాలు ఉన్నాయి. అయితే తాజాగా గురువారం కెనడాలోని టొరంటోలోని బాప్స్ స్వామి నారాయణ ఆలయాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఆలయ గోడలపై భారత వ్యతిరేక రాతలు రాశారు. మిస్సిసాగాలోని రామమందిరం గోడలపై భారత వ్యతిరేక గ్రాఫిటీని చిత్రించారు. దీనిపై స్పందించిన టొరంటోలోని భారత రాయబార కార్యాలయం వెంటనే విచారణ ప్రారంభించి ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆలయ ధ్వంసంపై భారత హైకమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాదు, ఇందులో పాల్గొన్న వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కెనడా అధికారులను కోరింది. ఈ ఘటనపై బ్రాంప్టన్ ఎంపీ సోనియా సింధు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. భిన్నమైన సంప్రదాయాలు, భిన్న విశ్వాసాల సమాజంలో మనం జీవిస్తున్నాం. ఇక్కడ అందరూ సురక్షితంగా ఉండాలి.
We strongly condemn the defacing of Ram Mandir in Missisauga with anti-India graffiti. We have requested Canadian authorities to investigate the incident and take prompt action on perpetrators.
Also Read
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Lax Gopisetty: ఐటీ రంగంలో 30 ఏళ్ల అనుభవం.. నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ అదృశ్యం.
- Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
— IndiainToronto (@IndiainToronto) February 14, 2023
Read also: nter Practical Exams: నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు.. రాష్ట్రవ్యాప్తంగా 3.55 లక్షల మంది..
I am saddened to hear of the hate motivated vandalism at the Ram Mandir Temple in Mississauga. Unknown suspects spray painted the walls on the back of the temple. This type of hate has no place in Peel Region.
— Patrick Brown (@patrickbrownont) February 15, 2023
ఈ దారుణానికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె ట్వీట్లో పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనను భారత కాన్సులేట్ ఖండించింది. కాన్సుల్ జనరల్ తగిన చర్యలు తీసుకోవాలని దేశాన్ని కోరారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాల్సిందిగా కెనడా ప్రభుత్వాన్ని కోరినట్లు కాన్సులేట్ తన ట్వీట్లో పేర్కొంది. మోడీని ఉగ్రవాదిగా ప్రకటించాలని..! నిషేధ గ్రాఫిటీతో ఆలయ గోడలపై రాసిన రాతలు సంచలనంగా మారాయి. సంత్ బింద్రావాలా అజరామరం.. ఆలయ గోడలపై హిందుస్థాన్ ముర్దాబాద్ అని రాసి ఉంది. బ్రాంప్టన్ మేయర్ పాట్రిక్ బ్రౌన్ మాట్లాడుతూ ఇది ద్వేషపూరిత దాడి అని, దీనిని తీవ్రంగా పరిగణించాలని అన్నారు. గత సెప్టెంబరులో, కెనడాలోని BAPS స్వామినారాయణ్ మందిర్ను ‘కెనడియన్ ఖలిస్తానీ తీవ్రవాదులు’ భారత వ్యతిరేక గ్రాఫిటీతో ధ్వంసం చేశారు. గ్రేటర్ టొరంటో ఏరియా (GTA)లోని రిచ్మండ్ హిల్లోని విష్ణు మందిరం వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం జూలై 2022లో ధ్వంసమైంది.
Weather Update: నేడు అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే జిల్లాలు.. మండనున్న ఎండలు
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!