Bangladesh: దేశంలో పొడవైన పద్మ రైల్-రోడ్ బ్రిడ్జ్ ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్ ప్రజల చిరకాల కల ఈ బ్రిడ్జ్. ఎన్నో అడ్డంకులు దాటుకుని తాజాగా శనివారం ప్రారంభం అయింది. దేశ ప్రధాని షేక్ హసీనా దేశంలోనే అత్యంత పొడవైన రోడ్డు, రైలు వంతెనను ప్రారంభించారు. పూర్తిగా దేశీయ నిధులతో ఎలాంటి విదేశీ సాయం లేకుండా ఈ వంతెన నిర్మించారు. రాజధాని ఢాకాతో నైరుతి బంగ్లాదేశ్ ను కలిపేందుకు ఈ బ్రిడ్జ్ ఎంతగానో సహాయపడుతుంది. పద్మ నదిపై 6.15 కిలోమీటర్ల పొడవుతో నాలుగు లైన్ల రోడ్డు-రైలు వంతెనను నిర్మించారు.
బంగ్లాదేశ్ ప్రభుత్వమే ఈ వంతెన కోసం 3.6 మిలియన్ డాలర్లను వెచ్చించింది. చాలా మంది ఆర్థిక నిపుణుల అంచనాలను తలకిందులుగా చేస్తూ పూర్తిగా దేశీయ వనరులపై ఆధారపడి అక్కడి షేక్ హసీనా ప్రభుత్వం ఈ వంతెనను నిర్మించింది. పద్మ వంతెనలో భాగస్వామ్యం అయిన అందరికి ప్రధాని షేక్ హసీనా కృతజ్ఞతలు తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఈ వంతెనను కలగా పిచిన వారికి ఆత్మవిశ్వాసం లేదని భావిస్తున్నట్లు.. ఈ వంతెన కేవలం ఇటుకలు, సిమెంట్, ఇనుము, కాంక్రీట్ మాత్రమే కాదని.. ఇది మన గర్వం, మన సామర్థ్యం, మన బలం, మన గౌరవానికి చిహ్నం అని.. ఈ వంతెన బంగ్లాదేశ్ ప్రజలకు చెందినదని అన్నారు. పద్మ వంతెన నిర్మాణంలో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడారు.
Also Read
- Russia: పుతిన్ దేశంలో పెట్రోల్ బంకులు ఖాళీ! రష్యాకు పెట్రోల్ అమ్ముతున్న భారత్..
- Iran - Israel: ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ గురి.. ట్రంప్ వార్నింగ్ను నెతన్యాహు బ్రేక్ చేస్తారా?
- Russian Couple: ప్రేమ కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన జంట.. 1,454 అడుగుల ఎత్తులో ప్రపోజ్!
- India - Pakistan: భారత్ - పాక్ మధ్య అర్ధరాత్రి ఆసక్తికర ఒప్పందం.. ఏంటో తెలుసా!
అయితే ఈ ప్రాజెక్ట్ కోస ముందుగా వరల్డ్ బ్యాంక్ నేతృత్వంలోని కన్సార్టియం నిధులు సమకూరుస్తుందని అనుకున్నప్పటికీ.. 2012లో బంగ్లాదేశ్ అధికారులల అవినీతి కారణాన్ని చూపిస్తూ క్రెడిట్ ను రద్దు చేసింది. అయితే బంగ్లాదేశ్ ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను తిరస్కరించింది. నిధుల కోసం అంతర్జాతీయ రుణదాతలను సంప్రదించకూడదని.. దేశీయంగానే వంతెన నిర్మించాలని భావించి విజయం సాధించింది.
తాజావార్తలు
-
Modi-Takaichi: మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి
-
Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!