India- US Tariff War: ఉక్రెయిన్పై యుద్ధాన్ని మోడీ నడిపిస్తున్నాడు.. ఆపేస్తే టారీఫ్స్ తగ్గిస్తాం!
- భారత్ పై హాట్ కామెంట్స్ చేసిన అమెరికా వైట్ హౌస్ అడ్వైజర్ పీటర్ నవరో..
- రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ పై యుద్ధాన్ని మోడీ నడిపిస్తున్నారు..
- రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం మానేస్తే 25 శాతం టారీఫ్స్ తగ్గిస్తాం: అమెరికా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ పై అమెరికా వైట్ హౌస్ అడ్వైజర్ పీటర్ నవరో మరోసారి నోరు పరేసుకున్నాడు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ పై యుద్ధాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నడిపిస్తున్నారని ఆరోపించారు. ఎవరి నుంచైనా ఆయిల్ కొంటామని ఇండియన్స్ అహంకారంతో మాట్లాడటం నాకు నచ్చడం లేదు.. భారత్ వల్ల అమెరికన్స్ అందరూ నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం మానేస్తే వెంటనే 25 శాతం టారీఫ్స్ తగ్గిస్తామని అమెరికా వైట్హౌస్ ట్రేడ్ సలహాదారు పీటర్ నవారో వ్యాఖ్యనించాడు.
Read Also: Kamareddy: వరదలో చిక్కుకున్న 9 మంది.. నిన్న ఉదయం 10 గంటల నుంచి చెరువు మధ్యలోనే..
Also Read
- Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
- US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
- US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
- Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..
అయితే, రష్యా చమురు విక్రయాల ద్వారా వచ్చిన డబ్బుతో ఉక్రెయిన్పై దాడులు మరింత ఎక్కువగా కొనసాగిస్తుందని అమెరికా వైట్హౌస్ ట్రేడ్ సలహాదారు పీటర్ నవార్ పేర్కొన్నారు. దీని వల్ల కీవ్ తరచూ అమెరికా వద్ద నుంచి ఆయుధాలు, ఆర్థిక సాయం కోరుతోంది.. భారత్ చేసే ఈ చర్యల వల్ల అమెరికా వినియోగదారులు, వ్యాపారాలు, కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు.. ఉద్యోగాలు, కర్మాగారాలు, వేతనాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు. నరేంద్ర మోడీ గొప్ప నాయకుడు.. భారత్ ఒక పరిపక్వ ప్రజాస్వామ్యం.. కానీ, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసి మోడీ యుద్ధాన్ని పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. శాంతి మార్గం అని న్యూఢిల్లీ చెబుతుంది.. కానీ, వాళ్లు చేసే వ్యాపారం మాత్రం యుద్ధాన్ని పెంచేలా ఉందన్నారు. అందుకే నేను దీన్ని ‘మోడీ యుద్ధం’ అని పిలుస్తున్నాను అని నవర్రో అన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
-
CM Chandrababu : భూములకు బ్లాక్చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?