US: అమెరికాలో కూలిన విమానం.. రన్వేపై తల్లకిందులైన జెట్
- అమెరికాలో కూలిన విమానం
- రన్వేపై తల్లకిందులైన ప్రైవేటు జెట్
- విమానంలో 8 మంది ప్రయాణికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 8 మందితో వెళ్తున్న ప్రైవేటు జెట్ ఈశాన్య రాష్ట్రమైన మైనేలోని బాంగోర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూలిపోయింది. ప్రమాదం జరగగానే మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో అత్యవసర పరిస్థితి ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Petrol-Diesel Prices: వాహనదారులకు రిపబ్లిక్ డే శుభవార్త.. ఈ నగరాల్లో తగ్గిన పెట్రోల్ ధరలు
Also Read
- US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
- Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
ఆదివారం సాయంత్రం 7:45 గంటలకు మైనేలోని బాంగోర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతుండగా బాంబార్డియర్ ఛాలెంజర్ 600 విమానం కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 8 మంది ఉన్నారు. ప్రమాదం జరగగానే ఎమర్జెన్సీ ప్రకటించారు. వెంటనే రన్వేను మూసేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని.. ప్రయాణికుల జాడ గురించి ఇంకా తెలియలేదని అధికారలు వెల్లడించారు. విమానం హోస్టన్కు చెందిన ఒక కంపెనీపై రిజిస్టర్ అయినట్లుగా సమాచారం.
ప్రస్తుతం ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. విమానాశ్రయంలో శిథిలాల నుంచి పొగలు పైకి లేస్తున్నాయి.

Current scene in Bangor. pic.twitter.com/MddLPAYxfh
— 3315 Aviation (@3315Aviation) January 26, 2026
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం