North Korea: మా రాజధానిపై సౌత్ కొరియా డ్రోన్లు కనిపిస్తే మీ అంతు చూస్తాం..
- ఉత్తర కొరియా రాజధాని నగరంపై ఎగిరిన సౌత్ కొరియా డ్రోన్లు..
- దక్షిణ కొరియాపై తీవ్రంగా మండిపడిన కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్..
- సౌత్- నార్త్ కొరియా దేశాల మధ్య ఉన్న పేల్చి వేసేందుకు సిద్ధమవుతున్న ఉత్తర కొరియా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
North Korea: దక్షిణ కొరియా డ్రోన్లు తమ రాజధాని ప్యాంగ్యాంగ్ నగరంపై ఎగరడంపై ఉత్తర కొరియా తీవ్ర స్థాయిలో మండిపడింది. తమ దేశానికి వ్యతిరేకంగా కర పత్రాలను జార విడిచే డ్రోన్లు మా భూభాగంపై ఎగిరితే దక్షిణ కొరియా ఊహించని పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ హెచ్చరికలు జారీ చేశారు. గత బుధ, గురువారాల్లో ప్యాంగ్యాంగ్ నగర గగనతలంలోకి ప్రచార కర పత్రాలను మోసుకెళ్లే డ్రోన్లను దక్షిణ కొరియా పంపిందని నార్త్ కొరియా వెల్లడించింది.
Read Also: Jammu and Kashmir: అర్థరాత్రి జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత
Also Read
- Modi-Rahman: బ్రిక్స్కు ముందే ఢిల్లీకి రెహమాన్.. మోడీతో బంగ్లాదేశ్ ప్రధాని కీలక భేటీ?
- BRICS Summit: ఉద్రిక్తతల వేళ.. భారత్కు ఇరాన్ అధ్యక్షుడు..
- Asim Munir: అసిమ్ మునీర్కు కీలక బాధ్యతలు.. మతలబు ఏంటో..!?
- Survey: అమెరికా, శ్రీలంక నుంచి పాక్ వరకు.. భారత్ను ప్రేమించేది ఎవరు? ద్వేషించేది ఎవరు? సర్వేలో సంచలన నిజాలు..
ఇక, ఈ ప్రకటనను దక్షిణ కొరియా రక్షణ మంత్రి కిమ్ యోంగ్ హ్యూన్ తీవ్రంగా ఖండించారు. ఉత్తర కొరియా ఆరోపణలు నిజమో కాదో నిర్ధారించలేమని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ పేర్కొన్నారు. దీంతో కిమ్ సోదరి యో జోంగ్ మీడియాకు ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ఆరోపణలను ధృవీకరించడానికి దక్షిణ కొరియా నిరాకరించడం.. డ్రోన్లను మీ మిలిటరీ గ్యాంగ్స్టర్లు పంపారని స్పష్టం చేసింది. మరోసారి మీ డ్రోన్లను మేం కనుక్కున్న క్షణం భయంకరమైన విపత్తుకు దారి తీస్తుంది అని ఆమె వార్నింగ్ ఇచ్చారు.
Read Also: SpaceX: అద్భుతం.. ‘అంతరిక్షం’ నుంచి భూమిపై సురక్షితంగా దిగిన రాకెట్
అలాగే, సౌత్- నార్త్ కొరియా దేశాల మధ్య ఉన్న రహదారులను పేల్చి వేసేందుకు ఉత్తర కొరియా సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే పశ్చిమ మరియు తూర్పు తీరాలకు సమీపంలో ఉన్న సరిహద్దులో రోడ్లను పేల్చి వేసేందుకు నార్త్ కొరియా సైనికులు సన్నాహాలు చేస్తున్నారని దక్షిణ కొరియా సైనిక ప్రతినిధి ఆరోపించారు. అందులో భాగంగానే ఉత్తర కొరియా సైన్యం దక్షిణ కొరియాకు అనుసంధానించబడిన రోడ్లు, రైలు మార్గాలను పూర్తిగా కట్ చేసి సరిహద్దులో ఉన్న ప్రాంతాలను పటిష్టం చేస్తామని ప్యాంగ్యాంగ్ రాష్ట్ర మీడియా KCNAలో ఓ కథనం ప్రచురమైంది.
తాజావార్తలు
-
Independence Day : పంద్రాగస్టు వేడుకలకు గోల్కొండ కోట సిద్ధం..
-
Venky Anil 5: 40 ఏళ్ల కెరీర్లో వెంకీ మామ కొత్త అవతార్.. లెఫ్టినెంట్ కల్నల్గా అదరగొట్టేశాడు!
-
August 15 History: ఆగస్టు 15.. భారత్కే కాదు ఈ 3 సరిహద్దు దేశాల చరిత్రలోనూ కీలక రోజే!
-
Modi-Rahman: బ్రిక్స్కు ముందే ఢిల్లీకి రెహమాన్.. మోడీతో బంగ్లాదేశ్ ప్రధాని కీలక భేటీ?
-
Tirupati: జాతర వేళ తీవ్ర విషాదం.. బ్యానర్ కడుతుండగా విద్యుత్ షాక్.. స్పాట్లో ఇద్దరు మృతి..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!