Israel-Lebanon War: పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు.. హిజ్బుల్లా లాంచర్లను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్
- పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు
- హిజ్బుల్లా లాంచర్లను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈసారి లెబనాన్లోని హిజ్బుల్లా-ఇజ్రాయెల్ మధ్య వార్ సీరియస్గా మారింది. నిన్నా మొన్నటిదాకా హమాస్ లక్ష్యంగా గాజాను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. తాజాగా హిజ్బుల్లా టార్గెట్గా ఇజ్రాయెల్ దూసుకెళ్తోంది. గత రెండ్రోజులుగా లెబనాన్ వణికిపోతోంది. కమ్యూనికేషన్ పరికరాలు ఒక్కసారిగా పేలడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది క్షతగాత్రులగా మారారు. కేవలం హిజ్బుల్లా నాయకులే లక్షంగా దాడులు జరిగాయి. మొదటి రోజు పేజర్లు పేలగా… అనంతరం వాకీటాకీలు పేలాయి. దీంతో లెబనాన్ రక్తసిక్తంగా మారింది.
ఇది కూడా చదవండి: India’s wedding industry: నవంబర్, డిసెంబర్లో దేశవ్యాప్తంగా 35 లక్షల వివాహాలు.. ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా..?
Also Read
- Donald Trump: డొనాల్డ్ ట్రంప్ను చంపిన వారికి 10 మిలియన్ డాలర్ల బహుమతి?.. ఇరాక్ సాయుధ గ్రూప్ సంచలన ప్రకటన
- Oil Exports: కొత్తగా పైప్లైన్లు, పోర్టు.. హార్ముజ్ బైపాస్కు గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్
- US-Iran War: 'ట్రంప్ను చంపేస్తాం'.. శవపేటికలో అమెరికా అధ్యక్షుడు..ఇరాన్ ప్రచారం..
- Earthquake: న్యూజిలాండ్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
తాజాగా హిజ్బుల్లా ప్రతీకార దాడులకు తెగబడింది. హిజ్బుల్లా చీఫ్ ప్రతిజ్ఞ చేసిన కొన్ని గంటల తర్వాత.. ఇజ్రాయెల్పై 30 రాకెట్ లాంచర్లను ప్రయోగించింది. అయితే ఈ లాంచర్లను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. అయితే ఆస్తి, ప్రాణ నష్టాలపై మాత్రం ఎలాంటి సమాచారం రాలేదు. ఇజ్రాయెల్ వైపు వందలాది లాంచర్లు వచ్చినట్లుగా మీడియా కథనాలు వెలువడుతున్నాయి. దాదాపు 100 రాకెట్లు ప్రయోగించినట్లు వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: కుమార్తెకు పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన బహుమతి
అక్టోబర్ 7న హమాస్.. ఇజ్రాయెల్పై దాడి చేసి బందీలుగా తీసుకెళ్లిపోయింది. కొందరు బందీలను కూడా చంపేసింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు పాల్పడింది. గాజాను మట్టుబెట్టింది. వందలాది మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. అయితే హమాస్కు మద్దతుగా లెబనాన్లోని హిజ్బుల్లా గ్రూప్.. ఇజ్రాయెల్పై దాడులకు పాల్పడింది. దీంతో తాజాగా హిజ్బుల్లా-ఇజ్రాయెల్ మధ్య వార్ నడుస్తోంది. ఇప్పటికే కమ్యూనికేషన్ పరికరాల పేలుళ్లతో వందిలాది మంది హిజ్బుల్లా నాయకులు ప్రాణాలు కోల్పోయారు. తాజా యుద్ధం ఎటువైపు నడుస్తుందో చూడాలి.
ఇది కూడా చదవండి: Custard Apples : “సీతాఫలం ఎంతో బలం”.. దాన్ని తింటే పలు రోగాలు మాయం!
Israel is bombarding Hezbollah targets in Lebanon right now, in the most extensive wave of attacks since the war started.
That's what you do when thousands of Hezbollah terrorists are incapacitated due to injuries 📟
pic.twitter.com/wry0WodZxf— Dr. Eli David (@DrEliDavid) September 19, 2024
తాజావార్తలు
-
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ను చంపిన వారికి 10 మిలియన్ డాలర్ల బహుమతి?.. ఇరాక్ సాయుధ గ్రూప్ సంచలన ప్రకటన
-
Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
-
Jana Nayagan Release : జననాయగన్ దెబ్బకు బిచాణా ఎత్తేస్తోన్న సినిమాలు
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు రంగం సిద్ధం..? చివరి వన్డే ఇదేనా..!
-
NEET UG Result 2026: నీట్ యూజీ ఫలితాలు వచ్చేశాయ్.. స్కోర్కార్డ్ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!