India’s wedding industry: నవంబర్, డిసెంబర్లో దేశవ్యాప్తంగా 35 లక్షల వివాహాలు.. ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా..?
- ఈ ఏడాది చివరి రెండు నెలల్లో 35 లక్షల వివాహాలు..
- ఏకంగా 4.25 లక్షల కోట్లు ఖర్చు చేస్తారని అంచనా..
- భారీగా పుంజుకున్న భారత వివాహ పరిశ్రమ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India’s wedding industry: భారతీయ వివాహ పరిశ్రమ పుంజుకుంది. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో ఏకంగా 35 లక్షల వివాహాలు జరగబోతున్నాయని పలు నివేదికలు అంచనా వేస్తున్నాయి. వీటికి రూ. 4.25 లక్షల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ప్రకారం, 2023లో ఇదే కాలంలో 3.2 మిలియన్ల జంటలు ఒక్కటయ్యాయి. ఈ ఏడాది 3.5 మిలియన్ల పెళ్లిళ్లు జరగనున్నట్లు అంచనా. ఈ ఏడాది మొదట్లో అంటే జనవరి 15-జూలై 15 మధ్య దేశవ్యాప్తంగా 4.2 మిలియన్లకు పైగా వివాహాలు జరిగాయి. ఈ వివాహాలకు సుమారుగా 5.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టినట్లు స్టాక్ బ్రోకింగ్ సంస్థ ప్రభుదాస్ లిల్లాధర్ యొక్క నివేదిక,‘‘బ్యాండ్, బాజా, భారత్ అండ్ మార్కెట్స్’’ నివేదిక ఈ వివరాలను వెల్లడించింది.
Read Also: Supreme Court: హైకోర్ట్ జడ్జి ‘‘పాకిస్తాన్’’, ‘‘లోదుస్తులు’’ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
Also Read
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదిక ప్రకారం, ఫైనాన్షియల్ ఇయర్ 2025(FY25)లో 49 మూహూర్త రోజులు, FY24లో 60 రోజులు ఉన్నట్లు తెలిపింది. భారతదేశం సంవత్సరానికి సుమారు 10 మిలియన్ల వివాహాలు జరుగుతున్నాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వెడ్డింగ్ మార్కెట్గా ఉంది. పెళ్లిళ్లకు తోడుగా ఇంటారాక్టివ్ కార్యక్రమాలు, మల్టీసెన్సరీ ఫుడ్ కౌంటర్లు, డ్రోన్ షోలు, ఆడియో ఇన్విటేషన్ ఇలాంటివి పెళ్లిళ్ల ఖర్చుల్ని సరికొత్త దిశగా తీసుకెళ్తున్నాయి. గిఫ్ట్ పోర్టల్ FNP ప్రకారం.. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆదాయం 30-40 శాతం వృద్ధి చెందుతుందని అంచనా. దీనికి తోడు ఈ ఏడాది వివాహాలు నిర్వహించడానికి చాలా మంది ఎన్నారై జంటలు భారతదేశానికి తిరిగి వస్తున్నట్లు ఫెర్న్స్ ఎన్ పెటల్స్ వ్యవస్థాపకుడు మరియు ఎండి వికాస్ గుట్గుటియా తెలిపారు. ప్రభుదాస్ లిల్లాధర్ నివేదిక ప్రకారం.. బంగారంపై దిగుమతి సుంకాలు 15 శాతం నుంచి 6 శాతం తగ్గడంతో దేశవ్యాప్తంగా రాబోయే పెళ్లిళ్ల సీజన్లో బంగారం కొనుగోళ్లలో గణనీయమైన పెరుగుదలకు దారి తీసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!