Israel-Lebanon War: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భారీ దాడులు
- లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భారీ దాడులు
- హిజ్బుల్లా లక్ష్యంగా 60 రాకెట్లు ప్రయోగం
- ఆరుగురు మృతి.. పలువురికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. లెబనాన్పై తాజాగా మరోసారి ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. హిజ్బుల్లా ప్రదేశాలే లక్ష్యంగా 60 రాకెట్లు ప్రయోగించినట్లుగా ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇందులో హిజ్బుల్లా ఇంటెలిజెన్స్ విభాగం, ప్రధాన కార్యాలయం, ఇతర సౌకర్యాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం బుధవారం జరిపిన దాడుల్లో ఆరుగురు చనిపోయారు. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంకా దాడులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తక్షణమే తమ దేశ పౌరులు వెంటనే వెళ్లిపోవాలని యూకే ప్రధాని పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: UP: మహిళతో లేచిపోయిన తమ్ముడు.. అన్నకు శిక్ష..
Also Read
- BRICS: ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ భేటీ.. వారాల వ్యవధిలో రెండోసారి..
- Putin: G7పై సెటైర్లు, BRICSపై ప్రశంసలు.. వెస్ట్రన్ దేశాలకు పుతిన్ కౌంటర్..
- Pakistan Hindu Girls: కిడ్నాప్, మతమార్పిడి, పెళ్లి.. పాకిస్తాన్ కోర్టు బయట హిందూ బాలికల కన్నీళ్లు!
- Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
నిన్నామొన్నటిదాకా హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేసింది. ఇప్పుడు హమాస్కు మద్దతుగా నిలిచిన లెబనాన్పై విరుచుకుపడుతోంది. గత వారం కమ్యూనికేషన్ వ్యవస్థ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. పేజర్లు, వాకీటాకీలు పేలి వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది క్షతగాత్రులయ్యారు. ఇక ఈ వారం ప్రారంభంలోనే సోమవారం ఇజ్రాయెల్ భారీ దాడులకు పాల్పడింది. హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా 600 రాకెట్లు ప్రయోగించింది. ఈ ఘటనలో 557 మంది చనిపోగా.. వందలాది మంది గాయపడ్డారు. హిజ్బుల్లా కూడా ఇజ్రాయెల్పై ప్రతి దాడుల్లో చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: AP CM Chandrababu: ఇంకా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
తాజావార్తలు
-
BRICS: ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ భేటీ.. వారాల వ్యవధిలో రెండోసారి..
-
The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
-
BRICS: బ్రిక్స్ ఎలా ఏర్పడింది? బ్యాగ్రౌండ్ ఇదే!
-
Bans Non Dairy Paneer: తెలంగాణలో పనీర్కు బిగ్ షాక్.. ఏడాది బ్యాన్
-
AP Employees: ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?