Canada: కెనడాలో కాల్పులు.. ఇద్దరు భారతీయ సంతతి వ్యక్తుల మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2 Indian-origin men shot dead In canada: కెనడాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు మరణించారు. పదిరోజుల క్రితం ఎయిరిండియా విమానం బాంబు దాడి కేసులు నిర్ధోషిగా విడుదలైన రిపుదమన్ సింగ్ మాలిక్ హత్య జరిగిన విషయం తెలిసిందే. అయితే సరిగ్గా అదే విధంగా మరో ఇద్దరు హత్యకు గురయ్యారు. కెనడా బ్రిటీష్ కొలంబియాలోని విస్లర్ లో ఆదివారం ఈ కాల్పులు జరిగాయి. మోనిందర్ ధాలివాల్, సతీండేరా గిల్ హత్యకు గురయ్యారు.
గతంలో రిపుదమన్ సింగ్ పబ్లిక్ ప్లేస్ లో తన కారులో కూర్చుని ఉన్న సమయంలో దుండగులు కాల్చి చంపారు. తాజాగా జరిగిన కాల్పుల్లో కూడా ఇదే విధంగా ఇద్దరు హత్యకు గురయ్యారు. మోనిందర్, సతీండేరా గిల్ కారులో కూర్చుని ఉన్న సమయంలో వీరిద్దరిని దుండగులు కాల్చిచంపారు. అయితే గతంలో వాంకోవర్ పోలీస్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన జాబితాలో మోనిందర్ ధాలీవాల్.. ఆయన సోదరుడు బరిందర్ ధాలివాల్ గ్యాంగ్స్టర్లు జాబితాలో ఉన్నారు. ఈ హత్యల్నిన్ని గ్యాంస్ వార్ కింద పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read
- Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
- Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
Read Also:CM KCR Delhi Visit: ఢిల్లీలో కేసీఆర్.. రేపు రాష్ట్రపతితో భేటీ.. అమిత్షాతో సమావేశం..
పదిరోజుల క్రితం 1985 ఎయిరిండియా విమానం బాంబింగ్ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొని నిర్దోషిగా విడుదలైన రిపుదమన్ సింగ్ ను దుండగులు హత్య చేశారు. కెనడాలోని బ్రిటీష్ కొలంబియా ప్రాంతంలోనే ఈ హత్య కూడా జరిగింది. కారులో కూర్చుని ఉన్న సమయంలో రిపుదమన్ సింగ్ దగ్గర నుంచి కాల్పులు జరిగాయి. దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. టొరంటో నుంచి ఇండియా వస్తున్న ఎయిరిండియా విమానం బాంబుదాడిలో ఐర్లాండ్ సమీపంలోని అట్లాంటిస్ సముద్రంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం ప్రయాణికులు, ఫ్లైట్ సిబ్బందితో సహా 329 మంది మరణించారు.
తాజావార్తలు
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!