Dubai: దుబాయ్లో ప్రమాదకరంగా హీట్వేవ్.. యూఎస్ సైంటిస్టుల ఆందోళన
- దుబాయ్లో ప్రమాదకరంగా హీట్వేవ్
- యూఎస్ సైంటిస్టుల ఆందోళన
అత్యధిక ఉష్ణోగ్రతలు దుబాయ్ను హడలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం తేమ, వేడి అధికంగా ఉంది. ఇది ప్రజలకు అత్యంత ప్రమాదకరమని శాస్త్రవేత్తలు వార్నింగ్ ఇస్తు్న్నారు. జూలై 17న 43 డిగ్రీల సెలియస్కు చేరుకోగా.. రెండు రోజుల్లోనే అమాంతంగా పెరిగిపోయింది. తాజాగా 19-07-2024న 62 డిగ్రీల సెలియస్కు చేరుకుంది. ఇది అత్యంత ప్రమాదకరమని వాషింగ్టన్ పోస్టు నివేదించింది. ప్రస్తుతం మానవదేహం హీట్వేవ్ను తట్టుకునే స్థాయి దాటిపోయిందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం యూఎస్ ఆధారిత వాతావరణ నివేదిక ప్రకారం దుబాయ్లో 62 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వెల్లడించింది. ఇది అత్యంత తీవ్రమైందని పేర్కొంది. అధిక తేమ, అధిక ఉష్ణోగ్రత కారణంగా మానవ మనుగడ ప్రమాదకర స్థాయికి నెట్టేస్తోందని తెలిపింది. వెట్-బల్బ్ ఉష్ణోగ్రతలుగా పిలువబడే.. ఈ వాతావరణం 35 డిగ్రీల కంటే ఎక్కువగా ఉండకూడదు. శరీరానికి 6 గంటలకు మించి ఉండకూడదు. లేదంటే ఇది ప్రాణాంతకంగా మారుతుందని తెలిపింది.
Also Read
- Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
- Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
తాజా హీట్వేవ్ పరిస్థితుల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అవుట్ డోర్ పనులు మానుకోవాలని సూచించింది. వేడి సంబంధించిన వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది. జూలై 17న యూఎస్ ఆధారిత వాతావరణ పరిశీలకులు సోషల్ మీడియా ఛానల్లో హైలెట్ చేశారు.
ఇక హీట్వేవ్ను తట్టుకునేందుకు ప్రజలు ఏసీలను అధికంగా ఉపయోగిస్తున్నారు. దీంతో విద్యుత్ వినియోగం కూడా భారీగా పెరిగింది. ఈ హీట్వేవ్ పరిస్థితులు అక్టోబర్ వరకు కొనసాగనున్నాయి.
తాజావార్తలు
-
Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
-
IPL Teams Profits: ట్రోఫీ గెలవకపోయినా లాభాలే లాభాలు.. ఐపీఎల్ టీమ్స్ అసలు బిజినెస్ ఇదే, లెక్కలు తెలిస్తే మైండ్ బ్లాకే!
-
Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
-
MI vs SRH: ముంబైకి చావో రేవో.. నేడు హైదరాబాద్ చేతిలో ఓడిపోతే అంతే సంగతి..
-
Kodandaram: మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు, నేను అడగలేదు
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో