Trump Targets India: భారత్ను టార్గెట్ చేసిన అమెరికా.. సుంకాల విధింపులో జీ7 దేశాలను ఒప్పించిన ట్రంప్!
- రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు భారత్ ను టార్గెట్ చేసిన అమెరికా..
- సుంకాల విధింపులో జీ7 దేశాలను ఒప్పించిన డొనాల్డ్ ట్రంప్!
- త్వరలోనే భారత్, చైనాలో ఐరోపా దేశాల సమాఖ్య సుంకాల విధింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump Targets India: ఉక్రెయిన్లో శాంతిని నెలకొల్పేందుకు రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు భారత్ ను టార్గెట్ చేయడమే సరైన మార్గమని అగ్రరాజ్యం అమెరికా భావిస్తోంది. అందులో భాగంగానే మాస్కో నుంచి చమురు కొనుగోలు చేస్తున్న ఇండియా, చైనాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ క్రమంలో ఈయూ, జీ7 దేశాలు భారత్, చైనాలపై భారీగా టారిఫ్లు విధించాలని ట్రంప్ పాలకవర్గం ప్రతిపాదనలను పంపించింది. ఈ సుంకాల విధించడానికి తాజాగా జీ7 దేశాలు కూడా ఒప్పుకున్నట్లు సమాచారం.
Read Also: Begumpet: శ్మశానంలో వ్యభిచారం.. బేగంపేట పరిధిలో శ్మశాన వాటికను వ్యభిచార గృహంగా మార్చిన మహిళ
Also Read
- Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
- Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
- US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
- Donald Trump: గూగుల్, చాట్జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
కాగా, జీ7 దేశాల ఆర్థిక మంత్రులు శుక్రవారం ( సెప్టెంబర్ 12న) నాడు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి మధ్య సుంకాల విధింపుపై చర్చ కొనసాగినట్లు టాక్. ఈ సమావేశానికి సంబంధించిన విషయాలను యూఎస్ వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్ ఓ ప్రకటనలో తెలియజేశారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ముగించడానికి నిజంగా కట్టుబడి ఉంటే.. మాస్కోపై ఒత్తిడి తెచ్చేందుకు ఈయూ ముందుకు రావాలని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ పిలుపునిచ్చారు. అందుకు ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేస్తున్న రెండు పొరుగు దేశాల (భారత్, చైనా)పై సుంకాలు విధించాలని డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనల గురించి చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పటికే.. భారత దిగుమతులపై యూఎస్ 50 శాతం సుంకాలు విధించింది.
Read Also: Hamas-Israel: ఖతార్లో పని చేయని ఇజ్రాయెల్ ఎత్తుగడ.. సజీవంగా హమాస్ నేతలు.. అసలేమైందంటే..!
అయితే, ఉక్రెయిన్- రష్యా యుద్ధం ముగింపుకి కట్టుబడి ఉన్నామంటూ జీ7 దేశాలు చేసిన ప్రకటనను తాము స్వాగతిస్తున్నట్లు అమెరికా తెలిపింది. దీంతో భారత్, చైనాలపై టారీఫ్స్ విధించేందుకు ఆయా దేశాలు రెడీ అయినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!