COVID 19: మహమ్మారి అంతం అప్పుడే..!-డబ్ల్యూహెచ్వో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోవిడ్ పేరు చెబితేనే ప్రపంచదేశాలు ఇప్పటికీ వణికిపోతున్నాయి.. ఎక్కడైనా వింత వ్యాధి వెలుగుచూసిందంటే.. దాని వెనుక కోవిడ్ మూలాలు ఉన్నాయా? అనే అనుమానంతో చూడాల్సిన రిస్థితి.. ఇప్పటికే ఆల్ఫా, బీటా, ఒమిక్రాన్ ఇలా.. కొత్త వేరియంట్లుగా ప్రజలపై దాడి చేస్తూనే వస్తోంది హమ్మారి.. మరి, కోవిడ్కు అంతం ఎప్పుడు? దాని బారినుంచి బయటపడేది ఎన్నడు? అనే సందేహాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) కరోనా ముగింపు దశపై ఓ ప్రకటన చేసింది.
Read Also: Special Status: మోడీ ఏమన్నారు..? మీరు ఏం చెప్పారు..?
Also Read
- Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
- IRGC attack US 5th Fleet: ఇరాన్ ప్రతీకారం.. అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై IRGC దాడి!
- Pakistan Airstrikes Afghanistan: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 13 మంది మృతి
- US Strikes on Iran: ఇరాన్పై అమెరికా దాడులు.. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు.. చమురు సరఫరాపై ఆందోళనలు
దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా కరోనా మహమ్మారిపై కీలక వ్యాఖ్యలు చేశారు డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథానమ్… వ్యాక్సినేషన్, కరోనా పీక్ స్టేజ్కు ముడిపెట్టారాయన.. ఈ ఏడాది జూలై, జూన్ మధ్యలో ప్రపంచ జనాభాలో 70 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి అయితే.. మహమ్మారి ప్రభావం కూడా తగ్గుతుందని.. పీక్ స్టేజ్ ముగిసే అవకాశం ఉందంటూ ఆశాభావం వ్యక్తంచేశారు. అలా.. వైరస్ వ్యాప్తి తీవ్రత తగ్గితే.. ఈ ఏడాది చివరి నాటికి కరోనా మహమ్మారి ముగింపు దశకు చేరుకుంటుందని వ్యాఖ్యానించారు డబ్ల్యూహెచ్వో చీఫ్.. కానీ, అది మన చేతిలోనే ఉందని చెప్పలేమన్నారు.. అందరూ కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని స్పస్టం చేశారు. కాగా, భారత్ సహా చాలా దేశాల్లో కోవిడ్ థర్డ్ వేవ్ కేసులు తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే.. భారత్లో తాజా కేసుల సంఖ్య 50 వేల దిగువకు పడిపోయింది..
తాజావార్తలు
-
Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
-
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
-
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
-
Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!