కోవిడ్ వ్యాక్సినేషన్.. మన స్థానమంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పట్నం నుంచి పల్లె వరకు.. సిటీ నుంచి మారు మూల గ్రామం వరకు.. అన్ని ప్రాంతాలను టచ్ చేస్తూనే ఉంది కరోనా మహమ్మారి.. దీనికి చెక్ పెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ విస్తృతంగా కొనసాగుతోంది.. మొదట స్వదేశీ వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చిన భారత ప్రభుత్వం.. 2021 జనవరి 16వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించింది.. ఇదే సమయంలో.. ఇతర దేశాలకు కూడా వ్యాక్సిన్లు ఎగుమతి చేసింది.. ఒమిక్రాన్ వంటి కొత్త వేరియంట్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు పలు దేశాలు బూస్టర్ డోసులను అందిస్తుండగా.. భారత్ కూడా ప్రికాషన్ డోసులను పంపిణీ చేస్తోంది.. దేశంలో వ్యాక్సినేషన్ పక్రియ మొదలై ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో.. మన దగ్గర ఆ ప్రక్రియ ఎంత వరకు వచ్చింది.. మిగతా దేశాల్లో పరిస్థితులు ఏంటి? వ్యాక్సినేషన్లో ఎవరు ముందున్నారు.. వెనుకబడింది ఎవరో ఓసారి చూద్దాం..
Read Also: కోవిడ్ చికిత్స.. మరో 2 ఔషధాలకు డబ్ల్యూహెచ్వో గ్రీన్ సిగ్నల్
Also Read
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
- XI Jinping: జిన్పింగ్కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్కు.?
వ్యాక్సినేషన్లో ఇప్పటి వరకు అగ్రస్థానంలో కొనసాగుతోంది డ్రాగన్ కంట్రీ చైనా.. మహమ్మారి వెలుగు చూసిన ఆ దేశంలో.. వ్యాక్సినేషన్ కూడా వేగంగా కొనసాగుతూనే ఉంది.. ఇప్పటి వరకు చైనాలో 289 కోట్ల డోసులు పంపిణీ చేశారు.. అంటే 84 శాతం మందికి వ్యాక్సిన్ వేసింది. ఇక, ఆ తర్వాత స్థానంలో 155.3 కోట్ల డోసులతో భారత్ రెండో స్థానంలో ఉంది.. భారత్లో 46.9 శాతం మందికి వ్యాక్సిన్ చేరింది. ఆ తర్వాత వరుసగా అమెరికాలో 52.4 కోట్ల డోసులు, బ్రెజిల్లో 33.9 కోట్ల డోసులు, ఇండోనేషియాలో 29.3 కోట్ల డోసులు, జపాన్లో 20.2 కోట్ల డోసులు, పాకిస్థాన్లో 16.6 కోట్ల డోసులు, వియత్నాంలో 16.4 కోట్ల డోసులు, జర్మనీలో 15.7 కోట్ల డోసులు, రష్యాలో 15 కోట్ల డోసులు, మెక్సికోలో 14.9 కోట్ల డోసులు.. ఇలా.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 945 కోట్ల డోసుల వ్యాక్సిన్ల పంపిణీ జరిగింది.. మొత్తంగా ఇప్పటి వరకు 50.3 శాతం మందికి వ్యాక్సిన్ అందినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!