Iran-Israel: ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై ప్రతిదాడికి సిద్ధం కావాలి: ఇరాన్ సుప్రీంలీడర్
- పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తత..
- ఇజ్రాయెల్పై ప్రతిదాడులకు సిద్ధం కావాలని ఇరాన్ సూచన..
- టెల్అవీవ్కు చెందిన సైనిక స్థావరాల జాబితాను రెడీ చేయాలి: ఇరాన్ సుప్రీంలీడర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran-Israel : ఇరాన్ సైనిక స్థావరాలు, క్షిపణి తయారీ కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగింది. ఈ దాడులకు ప్రతి దాడి చేస్తామని టెహ్రాన్ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్పై ప్రతి దాడికి సిద్ధం చేయాలని ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీఖమేని తన దళాలకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులోభాగంగా టెహ్రాన్ దళాలు టెల్అవీవ్కు చెందిన సైనిక స్థావరాల జాబితాను రూపొందిస్తున్నట్లు కథనంలో ప్రచురించింది. మరోవైపు ఇరాక్ భూభాగం నుంచి ఇరాన్ తన అనుకూల మిలిటెంట్ల ద్వారా దాడి చేస్తుందని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు వెల్లడించాయి.
Read Also: Aghori news: తెలంగాణలో హాట్ టాపిక్ గా అఘోరీ ఇష్యూ.. పోలీసుల అదుపులో నాగసాధు
Also Read
- Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
- Donald Trump: “అమెరికా క్షీణించింది 100% నిజమే”.. జిన్పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన పోస్ట్..!
- UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
- Elon Musk: చైనాలో మస్క్ మేనియా.. ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న షియోమీ బాస్తో సెల్ఫీ
ఇక, ఐడీఎఫ్, భద్రతా సేవలకు నేను నిర్దేశించిన అత్యున్నత లక్ష్యం ఇరాన్ అణ్వాయుధాలను సాధించకుండా నిరోధించడమే అని ఇజ్రాయెల్ తెలిపింది. దీంతో టెహ్రాన్కు గట్టి దెబ్బ తగిలింది. ఇరాన్ నాయకుల అహంకారపు మాటలు నేడు అక్కడి వాస్తవాన్ని కప్పిపుచ్చలేవు అని చెప్పుకొచ్చారు. మునపటికంటే మాకు ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది.. మేము వారి భూభాగంలో ఎక్కడికైనా వెళ్లొచ్చని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నట్లు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.
Read Also: Hyderabad Crime: చందానగర్ డ్రగ్స్ కేసు లో ట్విస్ట్ .. నిందితుడు డాక్టర్ కాదా..?
కాగా, అక్టోబరు 1వ తేదీన టెల్అవీవ్పై దాదాపు 200 క్షిపణులతో ఇరాన్ దాడి చేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ సైనిక స్థావరాలు, క్షిపణి తయారీ కేంద్రాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగించింది. ఈ దాడుల్లో టెహ్రాన్కు చెందిన నలుగురు సైనికులు చనిపోగా.. క్షిపణి తయారీ కేంద్రాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఈ అంశాన్ని తీవ్రతరం చేయొద్దని పలు దేశాలు ఇరాన్కు సూచనలు చేశాయి. మరోవైపు అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు ముందే ఇజ్రాయెల్పై ప్రతికార దాడి చేసేందుకు ఇరాన్ సన్నాహాలు చేస్తుందని సమాచారం.
తాజావార్తలు
-
Tollywood : నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్ వివాదంపై హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో కీలక సమావేశం
-
Slumdog – 33 Temple Road: పూరి జగన్నాథ్ ‘స్లమ్డాగ్’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
-
Nokia: నోకియా అత్యంత చౌకైన 5G ఫోన్ వచ్చేస్తోంది.. 6000mAh బ్యాటరీ, 6.67-అంగుళాల HD+ డిస్ప్లే
-
Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!