China Floods: భారత్లో ఎండలు.. చైనాలో వరదలు.. ముంచెత్తిన భారీ వర్షాలు
- చైనాను ముంచెత్తిన భారీ వరదలు
- 22 మంది మృతి.. 22 మంది గల్లంతు
- భారత్లో మాత్రం దంచికొడుతున్న ఎండలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్లో ఎండలు దంచికొడుతుంటే.. చైనాలో మాత్రం భారీ వర్షాలు హడలెత్తిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. వర్షాలు కారణంగా 22 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. 20 మంది గల్లంతయ్యారు. ఇక రంగంలోకి దిగిన అత్యవసర బృందాలు సహాయ చర్యలు చేపట్టారు.
ఈ వారం ప్రారంభం నుంచి కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా చైనాలోని పలు ప్రావిన్సులలో 22 మంది మరణించగా, 20 మందికి పైగా ఇప్పటికీ గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. అత్యంత ఘోరమైన ప్రమాదం గ్వాంగ్జీ ప్రావిన్సులో జరిగింది. వ్యవసాయ కార్మికులను తీసుకువెళ్తున్న ఒక పికప్ ట్రక్కు ఉప్పొంగిన నదిలో కొట్టుకుపోవడంతో 10 మంది మరణించారు. సైన్యం, అత్యవసర బృందాల సహాయంతో ప్రభావిత ప్రావిన్సుల నుంచి 24,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Also Read
- Pakistan: పాక్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ హతం..
- China: భారత్, హిందూ మహాసముద్రమే టార్గెట్?.. 5,000 కి.మీ LPAR రాడార్తో చైనా కొత్త సవాల్
- Explainer: 14,500కిలోమీటర్లు పొడవు.. రాక్షస అల మేల్కొందా?
- S8000 Banderol: చైనా ఇంజిన్.. అమెరికా టెక్నాలజీ.. రష్యా కొత్త క్షిపణి ఉక్రెయిన్కు పెద్ద సవాల్
మే 19న గ్వీజౌ ప్రావిన్స్లోని డుయున్ నగరంలో కేవలం 24 గంటల్లోనే 310 మిల్లీమీటర్లకు పైగా రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. దీనివల్ల జియాన్జియాంగ్ నది తన గట్లను తెంచుకుని, పొంగిపొర్లుతున్న నదీ జలాలు డుయున్ వీధులను ముంచెత్తాయి. నగరంలోని ప్రధాన రహదారులపై వాహనాలు బొమ్మల్లా తేలియాడుతుండగా.. చాలా వాహనాలు పూర్తిగా నీట మునిగిపోయాయి.
తాజావార్తలు
-
Nara Lokesh : ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే..
-
Kishan Reddy : మజ్లిస్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో రేవంత్ ప్రభుత్వం
-
Kapil Dev: విరాట్ కోహ్లీ తొందరపడ్డాడు.. 37 ఏళ్ల వయసులో ఆ రేంజ్ ఫామ్ పెట్టుకుని ఏంటా నిర్ణయం?
-
Pakistan: పాక్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ హతం..
-
Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!