Bangladesh: ‘‘అత్యాచారాలు చేసిన పాకిస్తాన్ని ఏం అనవద్దు’’.. రేడియో, టీవీ కంటెంట్పై బంగ్లా నిషేధం..
- పాకిస్తాన్పై అతిప్రేమ చూపిస్తున్న బంగ్లాదేశ్..
- ఆ దేశాన్ని విమర్శించకుండా రేడియో, టీవీలకు ఆదేశం..
- ప్రో-పాకిస్తాన్ విధానాన్ని అవలంభిస్తున్న మహ్మద్ యూనస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ ఆ దేశంలో అధికారం చేపట్టినప్పటి నుంచి పాకిస్తాన్కి దగ్గరవుతోంది. ఎప్పుడైతే షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిందో, అప్పటి నుంచి ఆ దేశంలో ఇస్లామిక్ రాడికల్స్ చెలరేగిపోతున్నారు. యూనస్ ప్రభుత్వం జైళ్లలో ఉన్న ఉగ్రవాదుల్ని, అరాచకవాదుల్ని విడుదల చేసింది. ఇక జమాతే ఇస్లామీ, అన్సరుల్లా బంగ్లా టీం, బీఎన్పీ వంటి మతోన్మాద సంస్థల చేతుల్లో కీలు బొమ్మగా మారాడు.
యూనస్ ప్రభుత్వం ప్రో-పాకిస్తాన్ విధానాన్ని అవలంబిస్తోంది. 1970లలో బంగ్లాదేశ్ ప్రజలపై పాకిస్తాన్ ఆర్మీ సాగించిన దురాగతాలను, అత్యాచారాలను మరిచిపోయి రెండు దేశాలు స్నేహాన్ని పెంచుకుంటున్నాయి. ముఖ్యంగా హిందూ, భారత వ్యతిరేక విధానాలను పాటిస్తున్నాయి. పాకిస్తాన్ని చిన్న మాట కూడా అనకుండా బంగ్లాదేశ్ చర్యలు తీసుకుంటోంది.
Also Read
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Lax Gopisetty: ఐటీ రంగంలో 30 ఏళ్ల అనుభవం.. నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ అదృశ్యం.
- Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
Read Also: Raghunandan Rao: కులగణన గురించి గొప్పగా చెప్పుకునే రాహుల్ గాంధీ తెలంగాణలో బీసీని సీఎం చేయండి
తాజాగా, బంగ్లాదేశ్ చీఫ్ మహ్మద్ యూనస్ ప్రభుత్వ రేడియో బంగ్లాదేశ్ బేతార్కి కీలక ఆదేశాలు జారీ చేశారు. పాకిస్తాన్ బెంగాలీలపై సాగించిన మారణహోమాన్ని ఖండించే పాటల్ని లేదా కంటెంట్ని ప్రసారం చేయకూడదని ఉత్తర్వులు జారీ చేశారు. బంగ్లాదేశ్ విముక్తి పోరాట సమయంలో పాకిస్తాన్ 3 మిలియన్ల మంది బంగ్లాదేశీయుల్ని చంపింది. లక్షలాది మహిళలు, బాలికలప అత్యాచారాలు చేసింది. ఇప్పుడు ఈ విషయాలను ప్రభుత్వ రేడియోల్లో, టీవీల్లో ప్రస్తావించకుండా నిషేధం విధించింది. బెంగాలీల మారణహోమానికి పాకిస్తాన్ని జవాబుదారీగా ఉంచలేమని యూనస్ ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఇదే కాకుండా, మహ్మద్ అలీ జిన్నా, జుల్ఫికర్ అలీ భుట్టో, అయూబ్ ఖాన్, టిక్కా ఖాన్ వంటి పాకిస్తాన్ మాజీ నాయకులపై వ్యాఖ్యలు చేయకుండా నిషేధించబడ్డాయి. బంగ్లాదేశీయుల్ని అణిచివేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో వీరే ప్రముఖులు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!