Burkina Faso: బుర్కినా ఫాసోలో మళ్లీ చెలరేగిన హింస.. జిహాదీల ఊచకోతలో 200 మంది మృతి..!
- బుర్కినా ఫాసోలో మరోసారి చెలరేగిన హింస..
- సైనికులు
- గ్రామస్థుల మీద కాల్పులు జరిపిన జీహాదీలు..
- అల్ఖైదా ఉగ్రవాదుల కాల్పుల్లో దాదాపు 200 మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Burkina Faso: వెస్ట్ ఆఫ్రికన్ దేశమైన బుర్కినా ఫాసోలో మరోసారి హింస చెలరేగిపోయింది. కయాకు ఉత్తరాన 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న బార్సలోగో ప్రాంతంలో శనివారం జరిగిన ఈ దారుణమైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అల్-ఖైదాతో సంబంధం ఉన్న జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమిన్ (JNIM) అనే జిహాదీలు జరిపిన తుపాకీ కాల్పుల్లో దాదాపు 200 మంది చనిపోగా.. మరో 140 మంది తీవ్రంగా గాయపడ్డారని ఆ ప్రాంతానికి చెందిన రీజినల్ స్పెషలిస్ట్ ఒకరు చెప్పుకొచ్చారు. మృతుల్లో గ్రామస్థులు, సైనికులు ఉన్నారని పేర్కొన్నారు. బర్సాలోగో దగ్గర శనివారం భద్రతా బలగాలు, గ్రామస్థులు కలిసి భద్రతా అవుట్పోస్టులను రక్షించడానికి కందకాలు తవ్వుతుండగా వారిపై జిహాదీలు కాల్పులకు దిగారు. ఈ దాడిలో అనేక మంది సైనికులు, ప్రజలు చనిపోయారని అల్ఖైదా ప్రకటించింది.
Read Also: WBBL 10: అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టులోకి భారత వైస్ కెప్టెన్ స్మృతి మందాన..
Also Read
- Trump - Netanyahu: ఇరాన్ విషయంలో అమెరికా - ఇజ్రాయెల్ మధ్య ఓపెన్ వార్.. ట్రంప్ ఫోన్ కాల్తో నెతన్యాహు ఫైర్!
- Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా 'లెటర్ ఆఫ్ ఇంటెంట్' పై ఇజ్రాయెల్ అనుమానాలు!
- Kashmir Issue: పాకిస్థాన్పై భారత్ ఆగ్రహం.. ఉగ్రవాదాన్ని పెంచే దేశం మానవ హక్కుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం..
- Trump: క్లైమాక్స్ చేరుకున్న అమెరికా, ఇరాన్ దేశాల ఉద్రిక్తతలు? ఇరాన్కు ట్రంప్ లాస్ట్ వార్నింగ్!
కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను అల్ఖైదా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే, ఈ దాడి జరగబోతోందని బుర్కినా ఫాసో సైన్యానికి శుక్రవారం సమాచారం వచ్చింది.. కందకాలు తవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారని నికోలస్ హక్ అనే స్థానిక రిపోర్టర్ పేర్కొన్నాడు. ఈ దాడిలో గాయపడిన వారికి వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిని కయా పట్టణం నుంచి పిలిపించారు. బుర్కినా ఫాసో దేశంలో సగానికిపైగా భూభాగం అక్కడి ప్రభుత్వ నియంత్రణలో లేకుండా పోయింది. అల్ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అక్కడి ప్రజలలో వేలాది మందిని చంపేశారు. ‘జిహాదీ గ్రూపుల దాడిలో సైనికులు, సామాన్య పౌరులు మరణించారని ఆ దేశ రక్షణ మంత్రి వెల్లడించారు.
తాజావార్తలు
-
Trump – Netanyahu: ఇరాన్ విషయంలో అమెరికా – ఇజ్రాయెల్ మధ్య ఓపెన్ వార్.. ట్రంప్ ఫోన్ కాల్తో నెతన్యాహు ఫైర్!
-
Explained: జోక్గా మొదలై ఉద్యమంగా మారిందా?.. కోటికి పైగా ఫాలోవర్స్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘Cockroach Janata Party’
-
SBI Apprentice Recruitment 2026: ఎస్బీఐలో 7150 పోస్టులు.. మంచి జీతం.. అర్హతలు, ఎంపిక పూర్తి వివరాలు
-
Mega 158: ‘మెగా’ డాటర్ ఫిక్స్.. సినిమాకే హైలైట్ అవ్వనుందా!
-
Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరలు మళ్లీ పైపైకి.. ఈరోజు తులం ఎంతంటే?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!