Boat Capsize: ట్యునీషియా, ఇటలీ మధ్య పడవ బోల్తా.. 37 మంది గల్లంతు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boat Capsize: వలసవాదులతో వెళ్తున్న మరో పడవ బోల్తా పడింది. ట్యూనీషియా, ఇటలీల మధ్య సముద్రంలో పడవబోల్తా పడి 37 మంది గల్లంతయ్యారు. ఓడ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన నలుగురి కథనాన్ని ఉటంకిస్తూ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (IOM) శుక్రవారం తెలిపింది. ఇటలీ ద్వీపం లాంపెడుసా మధ్య వారి పడవబోల్తా పడింది. ప్రాణాలతో బయటపడిన వారంతా ఉప-సహారా ఆఫ్రికాకు చెందిన వారు. వీరంతా గురువారం ఆలస్యంగా లాంపెడుసాకు చేరుకున్నారని, ఓడ ప్రమాదానికి గురైన సమయంలో మరొక నౌక ద్వారా రక్షించబడ్డారని ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ తెలిపింది.
Read Also: Himanta Biswa Sarma: భారత్ లోనే అనేక మంది “హుస్సేన్ ఒబామాలు”.. వివాదాస్పదమైన సీఎం వ్యాఖ్యలు
Also Read
బలమైన గాలుల వలన పడవ బోల్తా పడినట్లు పడింది. ఏడుగురు మహిళలు, ఒక బిడ్డతో సహా 37 మంది గల్లంతయ్యారు. సబ్ –
సహారా ప్రాంతం నుంచి వచ్చి, ట్యునీషియాలో అక్రమంగా నివసిస్తున్న వారిపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. వీరంతా ట్యూనిషీయా నుంచి మధ్యదరా సముద్రం మీదుగా యూరప్ వెళ్తున్నారు. ఆఫ్రికాలో నెలకొన్ని అస్థిర పరిస్థితులు, ఆర్థికమాంద్యంతో ప్రజలు యూరప్ దేశాలకు వలస వెళ్తున్నారు.
తాజావార్తలు
-
Trump-Iran: పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు.. ఇరాన్పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
-
Sunil Gavaskar: విమర్శించే వారే మళ్లీ బీసీసీఐ దగ్గరకు వస్తారు.. అంతా డబ్బు మహిమ: సునీల్ గావస్కర్
-
DGP CV Anand: “ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్”.. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
-
Pakistan: పాకిస్తాన్పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
-
Ireland: ఐర్లాండ్లో అల్లర్లు.. తగలబడ్డ కార్లు, భవనాలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!