Pakistan: పాకిస్తాన్లో సైనిక ఆపరేషన్.. 11 మంది సైనికులు, 19 మంది ఉగ్రవాదులు హతం..
- పాక్ ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఆర్మీ ఆపరేషన్..
- 11 మంది సైనికులు, 19 మంది ఉగ్రవాదులు హతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ పెంచుకున్న ఉగ్రవాదులు ఇప్పుడు ఆ దేశాన్ని కబలించాలని చూస్తున్నారు. బలూచిస్తాన్లో ‘బలూచ్ లిబరేషన్ ఆర్మీ’, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో పాకిస్తాన్ తాలిబాన్లు ఆ దేశానికి చుక్కలు చూపిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో పనిచేసేందుకు ఆర్మీ కూడా భయపడుతోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ రెండు రాష్ట్రాల్లో పోలీసులు, సైన్యం టార్గెట్గా తిరుగుబాటుదారులు దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడుల్ని ఎదుర్కోలేక పాకిస్తాన్ చతికిలపడుతోంది.
Read Also: Pakistan Minister: ఔరంగజేబు పాలనతో తప్పా భారత్ ఎప్పుడూ ఐక్యంగా లేదు..
Also Read
తాజాగా పాక్ తాలిబాన్లపై పాకిస్తాన్ ఆర్మీ సైనిక చర్య చేపట్టింది. ఈ ఆపరేషన్లో పాక్ సైనికులతో పాటు ఉగ్రవాదులు కూడా మరణించారు. ఈ సైనిక చర్యలో 11 మంది పాక్ సైనికులు మరణించారు. వీరిలో లెఫ్టినెంట్ కల్నల్, మేజర్ కూడా ఉన్నట్లు పాక్ ఆర్మీ ప్రకటించింది. 19 మంది ఉగ్రవాదులు మరణించినట్లు ఆర్మీ వెల్లడించింది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని ఒరాక్జాయ్ జిల్లాలో ఈ దాడి జరిగింది.
గత నెలలో ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులోని కరార్ జిల్లాలో ఒక రహస్య స్థావరంపై పాక్ ఆర్మీ దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 17 మంది టీటీపీ ఉగ్రవాదులు మరణించారు. ముగ్గురు పోలీస్ అధికారులు గాయపడ్డారు. డేరా ఇస్మాయిల్ ఖాన్ లో జరిగిన ఆపరేషన్లో 13 మంది పాక్ తాలిబాన్లు మరణించారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!