Holidays: పాఠశాలలకు, కళాశాలలకు రెండు రోజులు సెలవులు.. కారణం ఇదీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Education: గత ఏడాది తో పోల్చుకుంటే. ఈ ఏడాది సెలవలు ఎక్కువగానే ఉన్నాయి. విధ్యార్థులకైనా ఉద్యోగులకైనా వారంలో ఒక రోజు సెలవు అనేది ఉంటుంది. ఉద్యోగులైతే వారాంతంల్లో ఒక్క రోజైనా విశ్రాంతి తీసుకోవాలని.. విద్యార్థులైతే స్నేహితులతో కలిసి ఆడుకోవాలని అనుకుంటుంటారు. కానీ గత ఏడాది పబ్లిక్ హాలిడేస్ దాదాపు ఆదివారం వచ్చాయి. దీనితో సెలవులు చాలా వరకు తగ్గాయి. కానీ ఈ సంవత్సరం సెలవులు ఎక్కువగా వస్తున్నాయి. అయితే అక్టోబర్ ప్రారంభంలోనే వరుసగా రెండు రోజులు సెలవలు వచ్చాయి. వివరాలలోకి వెళ్తే.. అక్టోబర్ 1వ తేదీ ఆదివారం వచ్చింది. అలానే 2 వ తేదీ గాంధీ జయంతి. ఈ కారణంగా రెండు రోజులు వరుసగా సెలవలు వచ్చాయి. ఇక ఐటీ ఉద్యోగులకైతే శనివారం కూడా సెలవు కనుక మూడు రోజులు సెలవులు వస్తున్నాయి.
Read also:Wife Birthday: భర్తలు అలర్ట్.. భార్యల బర్త్ డే మర్చిపోతే జైలుకే..!
Also Read
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
- Arunachal Pradesh: రాత్రిపూట 65 కిలోమీటర్లు నడిచిన 90 మంది బాలికలు.. ఎందుకో తెలుసా...
ఈ ఏడాది కురిసిన కుండపోత వర్షాల వల్ల పాఠశాలలకు , కాళాశాలలకు సెలవలు వచ్చాయి. అలానే దసరా సెలవలు కూడా భారీగానే ఇవ్వనున్నారు. దసరా సెలవలు తెలంగాణలో అక్టోబర్ 13 నుంచి 25వ తేదీ వరకు 13 రోజుల పాటు ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఏపీలో అక్టోబర్ 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించారు. అయితే తల్లిదండ్రులు కచ్చితమైన సంచారం కోసం విద్యాసంస్థల యాజమాన్యాన్ని సంప్రదించాలి. ఇలా గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది సెలవలు ఎక్కువగానే ఉన్నాయి.
తాజావార్తలు
-
India and Sri Lanka: 429/9 వద్ద మ్యాచ్కు తెర.. కొలంబోలో భారత్, శ్రీలంక డ్రా.. సిరీస్ మనదే..
-
Nepal Floods: నేపాల్లో హృదయవిదారక పరిస్థితులు.. ఆత్మీయుల జాడ తెలియక అరణ్యరోదన
-
ICC: స్టార్ క్రికెటర్కు భారీ షాక్.. డోపింగ్ కేసులో 15 నెలల బ్యాన్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
Nepal Floods: నేపాల్ వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతు.. కేంద్రం ప్రకటన..
ట్రెండింగ్
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?