Uttar Pradesh: భర్తను అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపిన భార్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొందరు క్షణికావేశంలో ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా దారుణంగా ప్రవర్తిస్తుంటారు.. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.. ఇక ఉత్తర ప్రదేశ్ లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.. అయిన అక్కడ క్రైమ్ రేటు తగ్గలేదు.. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.. ఓ భార్య తన భర్తను అతి కిరాతకంగా గొడ్డలి తో నరికి చంపింది.. ఆ తర్వాత ఐదు ముక్కలుగా చేసింది.. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగు చూసింది.. అక్రమ సంబంధమే కారణమని పోలీసులు తెలిపారు..
ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఠాణా గజ్రౌలా పరిధిలోని శివనగర్ గ్రామంలో ఓ మహిళ తన భర్తను మంచానికి కట్టేసి గొడ్డలితో తల నరికి చంపింది. అంతేకాదు మృతదేహాన్ని 5 ముక్కలుగా నరికి సమీపంలోని కాలువలో పడేశాడు. డైవర్ల సాయంతో కాల్వలో మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళ తన నేరాన్ని అంగీకరించింది. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా భయాందోళనలకు గురవుతోంది…
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
మంగళవారం ఉదయం నుంచి 55 ఏళ్ల రాంపాల్ కనిపించకుండా పోయినట్లు సమాచారం. రాంపాల్, అతని భార్య దులారో దేవి మధ్య తరచూ గొడవలు జరిగేవి. నివేదికల ప్రకారం, దులారో దేవి తన భర్త రాంపాల్ స్నేహితుడితో స్నేహం చేసింది. కొన్ని రోజుల క్రితం ఆ మహిళ అతని దగ్గరే నివాసం ప్రారంభించింది. నెల రోజుల క్రితమే ఆమె గ్రామానికి తిరిగి వచ్చినట్లు సమాచారం.
వివరాల్లోకి వెళితే.. మృతుడు గజ్రౌలా ప్రాంతంలోని శివనగర్కు చెందిన రామ్ పాల్ (55)గా గుర్తించారు. కొద్ది రోజులుగా భర్త స్నేహితుడితో కలిసి పారిపోయిన రామ్పాల్ భార్య దులారో దేవి నెల రోజుల క్రితం గ్రామానికి తిరిగి వచ్చి భర్త అదృశ్యమైన విషయాన్ని కుమారుడికి తెలియజేసింది… అతడు పోలీసులకు ఫిర్యాదుచేశాడు.. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు..మృతుడి భార్య మీద అనుమానం తో విచారించగా నేరం చేసినట్లు అంగీకరించినట్లు ఒప్పుకుంది.. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
తాజావార్తలు
-
Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
-
Women’s T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!