Uttar Pradesh: పెళ్లి ఆగిపోవడంతో మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారం.. నిందితుల్లో మౌలానా….
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: దేశంలో అత్యాచారాలకు అడ్డుకట్టపడటం లేదు. నిర్భయ, పోక్సో వంటి కఠిన చట్టాలు ఉన్నా కూడా కామాంధులు బరి తెగిస్తున్నారు. మహిళలపై ముఖ్యంగా అభంశుభం తెలియని చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే పెళ్లి ఆగిపోయడంతో ఓ యువకుడు మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, రేప్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
Read Also: Himanshu : గొప్ప మనసు చాటుకున్న కేసీఆర్ మనవడు.. రూ. కోటితో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చేసిన హిమన్షు
Also Read
- Karnataka: దారుణం.. భార్యను ఉరితీసి, చివరి క్షణాలను తల్లిదండ్రులకు చూపించిన భర్త..
- Cyber Fraud: సైబర్ మోసాల బారిన ప్రజలు.. రూ.2.10 కోట్లకు పైగా టోకరా.!
- Hyderabad: డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు దూసుకెళ్లిన యువకుడు.. కానిస్టేబుల్కు కాలు ఫ్రాక్చర్.!
- Uttar Pradesh: నీట్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. నిందితుడి ఎన్కౌంటర్..
వివరాల్లోకి వెళ్తే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బందా జిల్లాలో ఓ వ్యక్తి 11 ఏళ్ల బాలికను అపహరించి అత్యాచారం చేశాడు. ఈ కేసులో నిందితుడు, ముస్లి మతగురువు(మౌలానా)తో సహా తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సాహిల్ తో మైనర్ బాలికకు వివాహం ముందుగానే నిశ్చయమైంది. అయితే కొన్ని కారణాల వల్ల వివాహం ఆగిపోయింది.
ఈ ఘటనలో కోపం పెంచుకున్న సాహిత్ తన బంధువుల సహాయంతో మైనర్ బాలికను ఆమె ఇంటి నుంచి కిడ్నాప్ చేసి, అత్యాచారానికి పాల్పడ్డాడు. జూలై 7న ఈ ఘటన జరిగింది. బాలిక కుటుంబీకులు ఐదుగురిపై ఫిర్యాదు చేశారు. తొలుత పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. మైనర్ బాలిక వాంగ్మూలం ఆధారంగా ఈ కేసులో పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిందితులను బుధవారం కోర్టులో హాజరుపరచనున్నారు.
తాజావార్తలు
-
Sai Razesh : ఫస్ట్ డే డిజాస్టర్ టాక్.. ఒంటరిగా ఏడుస్తూ కూర్చున్నా!
-
Karnataka: దారుణం.. భార్యను ఉరితీసి, చివరి క్షణాలను తల్లిదండ్రులకు చూపించిన భర్త..
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
Artificial SUN: చైనా అద్భుత సృష్టి.. కృత్రిమ సూర్యుడు నిర్మాణం.. వీడియో వైరల్
-
Akhilesh Yadav: ప్రధాని కోసం ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించారు.. అఖిలేష్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!