Triple talaq: విద్యార్థుల ముందే భార్యకు ట్రిపుల్ తలాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Triple talaq: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ట్రిపుల్ తలాక్ కేసు నమోదైంది. భారత ప్రభుత్వం దీన్ని నిషేధించినప్పటికీ కొందరు ట్రిపుల్ తలాక్ చెబుతున్నారు. తాజాగా యూపీ బారాబంకీకి చెందిన ఓ వ్యక్తి కట్నం డిమాండ్ చేస్తూ.. తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు.
తమన్నా అనే స్కూల్ టీచర్ 2020లో షకీల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత నుంచి షకీల్ కట్నాన్ని డిమాండ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల స్కూళ్లో తన విద్యార్థులకు పాఠాలు చెబుతున్న సమయంలో షకీల్ వారి ముందే భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read
Read Also: Congress: “ఇందిరాగాంధీ శ్రీహరికోటకు ఎన్టీఆర్ని ఆహ్వానించారు”.. మోడీ ప్రోటోకాల్పై విమర్శలు..
పెళ్లయిన కొంత కాలం తర్వాత అత్తమామలు తమన్నాని రూ. 2 లక్షల కట్నంగా తీసుకురావాలని వేధించడం ప్రారంభించారు. అయితే ఎలాంటి సమాచారం లేకుండా షకీల్ సౌదీ అరేబియా వెళ్లిపోయాడు. దీని తర్వాత భర్త వెళ్లిపోయిన విషయంపై తమన్నా అత్తామామలతో పోరాడింది. తన భర్తను తిరిగి రావాలని కోరింది. ప్రస్తుతం తమన్నా తల్లిదండ్రుల వద్దే ఉంటోంది.
ఆ తరువాత తమన్నా ఓ ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం సంపాదించింది. అయితే హఠాత్తుగా సౌదీ నుంచి వచ్చిన షకీల్, తమన్నా పనిచేసే స్కూల్ కి వెళ్లాడు. క్లాస్ చెబుతున్న సమయంలోనే తమన్నాకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు. తమన్నా ఫిర్యాదు మేరకు షకీల్ పై వరకట్న వేధింపుల కేసును నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
IAF AN-32: అస్సాంలో IAF AN-32 విమానానికి ప్రమాదం.. ల్యాండింగ్ తర్వాత ఒక్కసారిగా మంటలు!
-
FIFA World Cup 2026: అమెరికా గోల్స్ వర్షం.. పరాగ్వేపై 4-1 తేడాతో భారీ విజయం.!
-
Virat Kohli: “ప్రత్యర్థిగా మొదలై మంచి స్నేహితుడిగా మారావు”.. కేన్ రిటైర్మెంట్పై విరాట్ కోహ్లీ ఎమోషనల్!
-
AK64 : రెమ్యూనరేషన్ చిక్కుల్లో తల… 200 నుంచి 100 కోట్లకు పడిపోయిందా ?
-
Hyderabad: వనస్థలిపురంలో అక్రమ ‘లింగ నిర్ధారణ’ రాకెట్ భగ్నం.!
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!