Sons Kill Father: రూ. 3 కోట్ల బీమా డబ్బుల కోసం తండ్రిని చంపిన కొడుకులు..
- రూ. 3 కోట్ల బీమా డబ్బుల కోసం తండ్రిని చంపిన కొడుకులు..
- తమిళనాడు తిరువళ్ళూరు జిల్లా పోదటూరుపేటలో ఘటన..
- తండ్రి హత్యతో కొడుకుల ప్రవర్తనపై పోలీసులకు ఇన్సూరెన్స్ కంపెనీ ఫిర్యాదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sons Kill Father: చెన్నైలో జరిగిన ఈ దారుణ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మూడు కోట్ల రూపాయల బీమా డబ్బుల కోసం కన్న తండ్రినే హత్య చేసిన ఘటన తిరువళ్లూరు జిల్లా పోదటూరుపేటలో వెలుగులోకి వచ్చింది. అప్పులు, జల్సాలకు అలవాటు పడిన ఇద్దరు కొడుకులు ఈ నేరానికి పాల్పడ్డారు. అయితే, పోదటూరుపేటకు చెందిన గణేశన్కు ఇద్దరు కుమారులు మోహన్ రాజ్, హరి హరన్.. వీరిద్దరికి అప్పుల భారం పెరగడంతో పాటు విలాస జీవనానికి అలవాటు పడటంతో.. ఈజీ మనీ కోసం తండ్రినే టార్గెట్ చేసుకున్నారు. ఆరు నెలల క్రితమే గణేశన్ పేరుతో భారీ మొత్తానికి బీమా చేయించి, ఆయనను హత్య చేయాలని పక్కా ప్రణాళిక రచించారు.
Read Also: India T20 World Cup Squad: టీం నుంచి గిల్, జితేష్ ఔట్.. టీమిండియాకు నష్టమా లేదా వ్యూహాత్మకమా?
Also Read
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
- Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
- Teacher Murder: 30 సెకన్లలో 30సార్లు పొడిచి హత్య చేశాడు..రక్తపు మరకలతో నిండిపోయిన టీచర్ శరీరం!
ఇక, తండ్రి మరణాన్ని సహజ ఘటనలా చూపించేందుకు పాము కాటు నాటకం ఆడారు ఇద్దరు కొడుకులు. మొదటిసారి తాచుపాముతో కాటు వేయించే ప్రయత్నం విఫలం కావ్వడంతో, మరోసారి ప్లాన్ మార్చారు. ఈసారి ఏకంగా తండ్రి గణేశన్ మెడకే తాచుపామును చుట్టి ప్రాణాలు తీసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే, పాము కాటు ఘటన సమయంలో కొడుకుల ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో సంబంధిత బీమా కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చివరకు గణేశన్ను హత్య చేసిన అతని ఇద్దరు కుమారులను అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!