Maharashtra: ఇంట్లో నుంచి దుర్వాసన.. లోపలికి వెళ్లిన పోలీసులకు షాక్..
- ఇంట్లో నుంచి దుర్వాసన.. లోపలికి వెళ్లి చూడగా షాక్..
- వృద్ధ దంపతులు.. వారి కుమార్తె అస్థిపంజరాలు లభ్యం..
- ఎలా మరణించారన్నది ఇప్పటికీ సస్పెన్స్..
- దర్యాప్తు చేసున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ఓ గ్రామంలోని ఇంటిలో వృద్ధ దంపతులు, వారి 35 ఏళ్ల కుమార్తె శవాలు పూర్తిగా కుళ్లిపోయి అస్థిపంజరాలుగా మారిన స్థితిలో కనుగొనబడ్డాయి. ముగ్గురి అస్థిపంజరాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు శనివారం తెలిపారు. జిల్లాలోని వాడా తాహసీల్లోని నెహ్రోలి గ్రామంలో శుక్రవారం వీటిని గుర్తించారు.
Read Also: Mohanlal: లైంగిక వేధింపులపై హేమా కమిటీ రిపోర్టుని స్వాగతించిన మోహన్ లాల్..
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
లోపల నుంచి లాక్ చేయబడిన ఇంటి నుంచి దుర్వాసన వస్తోందని స్థానిక నివాసితులు పోలీసులకు ఫిర్యాదు చేశారని వాడా పోలీస్ స్టేషన్ అధికారి దత్తా కింద్రే తెలిపారు. పోలీసులు తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వెళ్లగా, డ్రాయింగ్ రూపంలో ఇద్దరు మహిళల అస్థిపంజర అవశేషాలు కనిపించడంతో వారు షాక్ అయ్యారు. మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. బాత్రూంలో పురుషుడి అస్థిపంజరం కనిపించింది. ఈ అవశేషాలు 70 ఏళ్ల వృద్ధుడివి, అతని 65 ఏళ్ల భార్య మరియు 35 ఏళ్ల వారి కుమార్తెగా అనుమానిస్తున్నారు. వీటిని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
ముగ్గురు ఎలా మరణించారనే విషయంపై దర్యాప్తు జరుగుతోంది. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ల కింద హత్య, సమాచారాన్ని దాచడం మరియు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. వృద్ధ దంపతులు వారి వికలాంగురాలైన కుమార్తెతో అక్కడ నివసిస్తున్నట్లు తేలింది. వీరి ఇద్దరు కుమారులు జిల్లాలోని వాసాయిలో నివసిస్తున్నారని పోలీసులు తెలిపారు. అస్థిపంజరాల అవశేషాలు బయటపడటంతో గ్రామస్తుల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి.
తాజావార్తలు
-
Blink Mobility EV: టాటా నానో కంటే చౌకైన EV కారు.. 250KM రేంజ్తో రానున్న బ్లింక్ మోడల్
-
Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
-
PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
-
Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
-
Tilak Varma: అతడు క్రీజులో ఉన్నంత సేపు సుస్సు పడింది.. ఓటమి తప్పదనుకున్నా: తిలక్ వర్మ
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి