Man Kills Mother: భోజనం పెట్టలేదని తల్లిని చంపి చెట్టుకు ఉరేసిన దుర్మార్గుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Kills Mother: మధ్యప్రదేశ్లో దారుణం జరగింది. కనిపెంచిన తల్లిని అత్యంత కిరాతకంగా హతమర్చాడు కన్నకొడుకు. తనకు రాత్రి భోజనం పెట్టలేదనే కోపంతో రాష్ట్రంలోని రత్నా జిల్లాలో కసాయ కొడుకు ఈ దారుణానికి ఒడిగట్టాడు. 30 ఏళ్ల వ్యక్తి తన తల్లిని కొట్టి చంపి చెట్టుకు ఉరేసినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. జిల్లా కేంద్రానికి 30 కి.మీ దూరంలో ఉన్న శరవణ్ గ్రామంలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది.
Read Also: Hyderabad: బాచుపల్లిలో దారుణం.. సాఫ్ట్వేర్ ఇంజనీరైన భార్యను చంపిన భర్త..
Also Read
- Murder Plan: భార్యను బొందపెట్టడం ఎలా..? మగాళ్లను చంపడం ఎలా..? మార్కెట్లోకి కొత్త బుక్స్...
- Parents Kill Son: కొడుకుకు యాసిడ్ తాగించి హత్య చేసిన తల్లిదండ్రులు.. కారణం ఏంటంటే..
- Day Care: డేకేర్ సెంటర్లో మీ పిల్లల్ని జాయిన్ చేయించారా..? అయితే జాగ్రత్త.. వీళ్లేంచేస్తున్నారో చూడండి..
- Ram Mandir Donation Scam: రోజూ రూ.6-8 లక్షలు మాయం..? రామ మందిరం కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
కొడుకు ఆశారాం, తన తల్లి జీవాబాయి(65)ని అర్థరాత్రి హత్య చేసినట్లు బాధితురాలి భర్త మాలియా భీల్ శరవణ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఇన్స్పెక్టర్ నీలం చోఘడ్ విలేకరులకు తెలిపారు. రాత్రి భోజనం వడ్డించే విషయంలో తల్లితో కొడుకు ఆశారం గొడవపడినట్లు తేలిందని తెలిపారు. తండ్రి జోక్యం చేసుకోవడంతో నిందితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొద్ది సమయం తర్వాత మళ్లీ వచ్చి కర్రలతో కొట్టి, ఇటుకతో మోది తల్లిని హత్య చేశాడు. ఆ సమయంలో తండ్రి నిద్రిస్తున్నట్లు అధికారి తెలిపారు.
ఆ తర్వాత ఇంటి ఆవరణలో ఉన్న వేపచెట్టుకు తల్లి మృతదేహాన్ని వేలాడదీసి ఆత్మహత్య చేసుకుందనే కుట్రను ముందుకు తెచ్చాడు. మహిళ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పంపించామని, నిందితుడి కోసం గాలింపు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!