Khammam: భర్త డ్యూటీకి వెళ్లగానే మామతో శారీరక సంబంధం.. చూసిన 11 ఏళ్ల కుమార్తెను..
- ట్రాలీ డ్రైవర్గా పని చేస్తున్న భర్త హరికృష్ణ
- భర్త బయటకు వెళ్లినప్పుడు మామతో శారీరక సంబంధం
- ఇద్దరి బంధాన్ని చూసిన 11 ఏళ్ల కుమార్తె
- కూతురు మెడకు వైరు బిగించి హత్య
- 2022 ఫిబ్రవరిలో జరిగిన ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సభ్య సమాజం అసహ్యించుకునే ఘటనలో కోర్టు ఇద్దరికి జీవిత ఖైదు శిక్ష విధించింది. మామ, కోడలు వివాహేతర బంధాన్ని చూసిన చిన్నారిని ఇద్దరూ కలిసి హత్య చేశారు. ఈ కేసులో సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత దోషులిద్దరికీ జీవిత ఖైదు విధించింది కోర్టు. ఈ వృద్ధుడి పేరు నరసింహారావు. ఇద్దరి స్వస్థలం ఖమ్మం జిల్లా బోనకల్లు. నిజానికి వీరిద్దరూ మామా కోడళ్లు. ఇద్దరికీ వివాహేతర బంధం ఉంది.. సునీత భర్త హరికృష్ణ ట్రాలీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. అతను బయటకు వెళ్లిన సమయంలో మామ నరసింహారావుతో శారీరక సంబంధం పెట్టుకునేది. కొన్నాళ్లపాటు వీరిద్దరి బంధం బాగానే సాగింది. ఆ విషయం భర్తకు తెలియక ముందే 11 ఏళ్ల సునీత కుమార్తె చూసింది. దీంతో తన హరికృష్ణకు ఈ విషయాన్ని ఎక్కడ చెబుతుందోనని ఇద్దరూ భయపడ్డారు. దీంతో ఆ అమ్మాయిని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేశారు.. ఓ రోజు ఇద్దరూ కలిసి 11 ఏళ్ల కూతురు మెడకు వైరు బిగించి చంపేశారు.
READ MORE: Off The Record: ఒకప్పుడు కామ్రేడ్స్ అంటే నిత్యం ఉద్యమాలు, సమస్యలపై పోరాటాలు కానీ ఇప్పుడు..!
Also Read
- Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
- TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
- HYD LOVE MURDER: పథకం ప్రకారమే యువన్ హత్య.. యువన్-యువతి ఆఖరి ఫోన్ కాల్ వైరల్!
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
ఆ తర్వాత సునీత.. భర్త హరికృష్ణకు కాల్ చేసి కుమార్తె ఆరోగ్యం బాగాలేదని చెప్పింది. 108 ఆంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే పాప చనిపోయిందని వైద్యులు ధృవీకరించారు. 2022 ఫిబ్రవరిలో ఈ ఘటన జరిగింది.. మరోవైపు ఆస్పత్రిలో కూతురును చూసి కుప్పకూలిపోయిన హరికృష్ణ.. మెడపై ఉన్న కమిలిన గాయాన్ని గుర్తించాడు. అదే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి.. తమదైన శైలిలో తల్లి సునీతను విచారించారు. దీంతో తన మామతో కలిసి కూతురును చంపినట్లు ఒప్పుకుంది. ఈ కేసుకు కావాల్సిన ఆధారాలన్నింటినీ కోర్టులో సమర్పించడంతో ఇద్దరినీ కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఇద్దరికీ జీవిత ఖైదు శిక్ష విధించింది. వివాహేతర బంధం కోసం కన్నకూతురునే దారుణంగా హత్య చేసిన సునీత.. ఇప్పుడు కటకటాలపాలై జైలు ఊచలు లెక్కపెడుతోంది..
READ MORE: Marriage Fraud: పెళ్లి పేరుతో ఒంటరి మహిళను ట్రాప్ చేసి రూ. 28 కోట్ల మోసం..
తాజావార్తలు
-
Peddi : ముంబైలో ట్రైలర్ లాంచ్, భోపాల్లో రెహమాన్ లైవ్ కాన్సర్ట్!
-
Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ రష్యా టూర్ రద్దు.. కారణమిదేనా!
-
CSK Vs SRH: సీఎస్కే జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్.. SRH ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా..?
-
Anand Mahindra: మనుషులకు ప్రకృతి నేర్పే ‘డెడ్లీ’ లెసన్.. బిలియనీర్ చెప్పిన పవర్ఫుల్ మెసేజ్!
-
PM Modi: పొదుపు మంత్రం ఆచరణ.. సగానికి సగం తగ్గిపోయిన మోడీ కాన్వాయ్
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!