Jubilee hills Case: NTV చేతిలో బాధితురాలి రెండో స్టేట్మెంట్.. సంచలన విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూబ్లీహిల్స్లో మైనర్ బాలికపై గ్యాంగ్రేప్ కేసులో పోలీసుల విచారణ జరుగుతోంది. బాధితురాలి రెండోసారి స్టేట్మెంట్ రికార్డ్లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఇంటిదగ్గర దింపుతామని బాధితురాలిని ట్రాప్ చేసి మరీ అత్యాచారం చేసినట్లు తెలిసింది. నిందితులే తనను బలవంతం చేశారని బాధితురాలి రెండోసారి స్టేట్మెంట్లో వెల్లడైంది. పబ్ నుండి బయటికి వచ్చిన తన స్నేహితురాలు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లిందని బాధితురాలు తెలిపింది. తనను పబ్కి తీసుకొచ్చిన స్నేహితుడు పబ్ లోపలే ఉన్నాడని, ఎన్నిసార్లు కాల్ చేసినా ఆన్సర్ చేయలేదని బాధితురాలు తెలిపింది. అప్పటికే నిందితులు తనను ఫాలో అయ్యారని, క్యాబ్ బుక్ చేస్తామంటూ తన ఫోన్ లాక్కున్నారని బాధితురాలు తెలిపింది. ఫోన్లో సిగ్నల్ సరిగ్గా లేదని తామే ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామంటూ.. తనను బెంజ్ కారులో ఎక్కించుకున్నారని తెలిపింది.
పబ్ నుంచి బెంజ్ కారు బంజారాహిల్స్ కాన్స్ బేకరి దగ్గరకు వెళ్లిందని, కారులో ఉన్నప్పుడే నిందితులు తన హ్యాండ్ బ్యాగ్, కళ్లజోడు లాక్కున్నారని బాధితురాలు పేర్కొంది. ఆదే సమయంలో తనతో అసభ్యంగా ప్రవర్తించారని, బెంజ్ కారు ఇరుకుగా ఉందంటూ ఇన్నోవా కారులోకి మార్చారని తెలిపింది. తన హ్యాండ్ బ్యాగ్, కళ్లజోడు ఇస్తారేమోనని కారులోకి వెళ్లానని, ఇన్నోవా కారులోనే నిందితులు తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలు స్టేట్ మెంట్ ఇచ్చింది.
Also Read
- Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
- Murder Case: 'నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు'.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
Jubilee Hills Case: బాలికపై గ్యాంగ్ రేప్.. ఆ గంటన్నర ఏం జరిగింది..?
ఈ కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించనున్నట్లు బంజారాహిల్స్ ఏసీపీ తెలిపారు. ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్కు నాలుగు రోజుల పాటు కస్టడీకి అనుమతినిస్తూ కోర్టు ఆదేశాలిచ్చిందని.. నేటి నుంచి అతణ్ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తామన్నారు. ఇదే ఘటనకు సంబంధించి జువైనల్ హోంలో ఉన్న మరో ఐదుగురు మైనర్లను కూడా విచారిస్తామని, కోర్టు అనుమతికోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. ఈ కేసులో నిందితుల నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని వివరించారు. ఇప్పటికే లభించిన ఆధారాలతో పాటు.. సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉందన్నారు.
తాజావార్తలు
-
Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
-
Jai Moondra: టీమిండియాపై చెలరేగాడు.. బంపర్ ఛాన్స్ కొట్టేశాడు.. జయహో జై ముంద్రా!
-
Vizag Steel Plant Blast: స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నివేదిక.. ఏడుగురు సీనియర్ అధికారులపై వేటు..
-
Revolt RVX: రివోల్ట్ నుంచి కొత్త RVX ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. 160KM రేంజ్, 90kmph టాప్ స్పీడ్
-
CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!