Cough Sirup: కాఫ్ సిరప్ పై కీలక సమాచారం అందించిన నాగ్ పూర్ డాక్టర్
- కాఫ్ సిరప్ తాగిన పిల్లలను నాగ్ పూర్ కు రిఫర్ చేసిన వైద్యులు
- 24 గంటలుగా మూత్ర విసర్జన చేయని పిల్లలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాలో కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ తాగి పది మంది పిల్లలు మరణించారు. చాలా మంది పిల్లలను మహారాష్ట్రలోని నాగ్పూర్కు రిఫర్ చేశారు. ఈ విషయంపై నాగపూర్ లోని కలర్స్ హాస్పిటల్ డైరెక్టర్ రితేష్ అగర్వాల్ కీలక సమాచారం అందజేశారు.
Also Read: Chattisghar: ర్యాపిడో డబ్బులు అడిగితే.. మరీ ఇలా చేస్తారా..
Also Read
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
పూర్తి వివరాల్లోకి వెళితే.. చింద్వారా జిల్లాలో దగ్గు టానిక్ తాగి పది మంది పిల్లలు చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే చాలా మంది పిల్లలను నాగ్ పూర్ లోని హాస్పిటల్ కు తరలించారు. ఈ విషయంపై కలర్స్ హాస్పిటల్ డైరెక్టర్ రితేష్ అగర్వాల్ మాట్లాడుతూ.. తాము చూస్తున్న రోగులు చిందార్వాకు చెందిన వారని.. వారిలో ఒకరు ఇక్కడ చేరినట్లు ఆయన వెల్లడించారు.
Also Read:Yerragadda: కంటోన్మెంట్ లో ఎలా గెలిపించారో.. జూబ్లీహిల్స్ లోనూ గెలిపించాలి: మంత్రి పొన్నం
2-3 రోజుల క్రితం ఆ బిడ్డకు జ్వరం వచ్చిందని, ఆ తర్వాత 24 గంటలుగా మూత్ర విసర్జన చేయలేదని ఫిర్యాదు వచ్చిందన్నారు రితేష్ అగర్వాల్. ఈ ఫిర్యాదు ఆధారంగా, ఆ బిడ్డను చింద్వారాలో చేర్చారు. అయితే, ప్రథమ చికిత్స అందించిన తర్వాత కూడా ఆ చిన్నారి మూత్ర విసర్జన చేయలేదని తెలిపారు. వైద్యుడు అతడిని పరీక్షించగా అతని మూత్రపిండాల్లో వాపు కనిపించిందని రితేష్ అగర్వాల్ తెలిపారు.
Also Read:Singapore: ఎరక్క పోయి.. ఇరుక్కు పోయారు.. సె*క్స్ వర్కర్లపై దాడి.. ఇండియన్స్ అరెస్ట్
ఈ ఫిర్యాదు ఆధారంగా, ఆ బిడ్డను చింద్వారాలో చేర్చారు. అయితే, ప్రథమ చికిత్స అందించిన తర్వాత కూడా ఆ చిన్నారి మూత్ర విసర్జన చేయలేదు. వైద్యుడు అతడిని పరీక్షించగా అతని మూత్రపిండాల్లో వాపు కనిపించిందని తెలిపారు. దీని తర్వాత ఆ బిడ్డను నాగ్పూర్కు రిఫర్ చేశారు… ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది.” మేము రక్త పరీక్ష చేయించుకున్నాము .పిల్లవాడి క్రియాటినిన్, యూరియా స్థాయిలు గణనీయంగా పెరిగాయని కనుగొన్నాము… అప్పుడు మూత్రపిండాలు పనిచేస్తున్నాయని నిర్ధారించుకోవడానికి మేము అనేక పరీక్షలు నిర్వహించామన్నారు. కానీ మూత్రపిండాలు ఇంకా పనిచేయనప్పుడు, మేము మరింత వివరణాత్మక పరీక్షలు చేసాము… ఈ సమయంలో, ఈ పరిస్థితి ఏదైనా వ్యాధి, మందులు లేదా మరేదైనా రసాయనం వల్ల సంభవించిందో తమకు తెలియదని రితేష్ వెల్లడించారు.
#WATCH | Nagpur, Maharashtra | Ten children died in Chhindwara district due to consuming Coldrif Cough syrup.
Regarding the few children referred to Nagpur, Director of Colors Hospital Ritesh Agarwal says, "The patients coming to us are from Chhindwara, and one of the children… pic.twitter.com/9MKyh3GPex
— ANI (@ANI) October 5, 2025
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..