దారుణం: బాలికపై సాముహిక అత్యాచారం.. క్యాబ్ డ్రైవర్ తో సహా 17 మంది కలిసి నాలుగురోజుల పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళలకు సమాజంలో రక్షణ లేకుండా పోతుంది. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కామాంధులు మాత్రం మారడం లేదు. రోడ్డుపై ఆడవారు ఒంటరిగా కనిపిస్తే చాలు మగాళ్లు మృగాళ్ళుగా మారిపోతున్నారు. తాజాగా ఒక బాలికపై 18 మంది సామూహిక అత్యాచారం చేసిన అమానుష ఘటన కజికిస్థాన్ లో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటన జరిగి ఐదునెలలు అవుతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినాట్లు ప్రవర్తిస్తుండటంతో బాధితురాలు తల్లి మీడియాను ఆశ్రయించడంతో ఈ ఘటన బయటపడింది.
వివరాలలోకి వెళితే.. కజికిస్థాన్ లోని ఒక ప్రాంతానికి చెందిన 16 ఏళ్ళ బాలిక షోపిక్ కోసమని బయటికి వెళ్లి, బస్సులు లేక క్యాబ్ బుక్ చేసుకొంది. క్యాబ్ డ్రైవర్ ఆమెకు మాయమాటలు చెప్పి మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ని తాగించాడు. అనంతరం ఒక నది ఒడ్డుకు బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక స్పృహలోకి వచ్చి చూసేసరికి ఆమె నగ్నంగా కనిపించింది. పారిపోవడానికి ప్రయత్నించగా ఆమెను కొట్టి నదిలో ముంచి చంపేస్తానని బెదిరించిమరోమారు ఆమెను రేప్ చేశాడు.. అంతేకాకుండా అతడి స్నేహితులను పిలిచి ఒకరి తరువాత ఒకరు తనను రేప్ చేసారంటూ బాలిక ఆవేదన వ్యక్తం చేసింది.
Also Read
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
- TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
నాలుగురోజులు ఒకరి తరువాత ఒకరు తనకు నరకం చూపించారని, ఆతరువాత తనను రోడ్డుపైకి విసిరి ఇష్టం ఉన్న చోట చెప్పుకో అని అన్నారని బాలిక వాపోయింది. ఇంటికొచ్చిన బాలిక తల్లికి జరిగిన విషయం చెప్పడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపిన బాలిక తల్లి.. అక్కడ ఎవరు తమను పట్టించుకోలేదని, ఐదు నెలలు అవుతున్నా కనీసం విచారణ కూడా చేపట్టలేదని తెలిపింది. నా కూతురికి న్యాయం చేయాలనీ డిమాండ్ చేస్తూ ఆమె మీడియాముందుకు వచ్చి జరిగిన విషయాన్ని తెలిపింది. దీంతో కేసు సీరియస్ గా తీసుకున్న అధికారులు విచారణ కొనసాగిస్తామని తెలిపారు.
తాజావార్తలు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?