Delhi: ఉబర్కు కోర్టు షాక్.. టైమ్కి క్యాబ్ రానందుకు రూ.54వేలు ఫైన్
- ఉబర్కు కోర్టు షాక్
- టైమ్కి క్యాబ్ రానందుకు రూ.54వేలు ఫైన్
క్యాబ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాక.. వేగంగా గమ్యస్థానాలకు చేరేందుకు ప్రయాణికులు క్యాబ్లనే బుక్ చేసుకుంటున్నారు. అయితే కొన్ని సార్లు ఆలస్యం కావడంతో ముందుగా బుక్ చేసుకున్న రిజర్వేషన్లు కోల్పోతున్నారు. దీంతో వేల రూపాయుల డబ్బులు కోల్పోవల్సి వస్తుంది. ఎయిర్పోర్టుకు బుక్ చేసుకున్న క్యాబ్ సమయానికి రాలేదని ఓ ప్రయాణికుడు జిల్లా కమిషన్ను ఆశ్రయించాడు. దీంతో ఉబర్ సంస్థకు న్యాయస్థానం షాకిచ్చింది. రూ.54,000 జరిమానా చెల్లించాలని ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Hyundai Motor: హ్యుందాయ్ లవర్స్కి షాక్.. జనవరి 1 నుంచి రూ. 25000 వేలు పెంపు..
Also Read
- Rupee vs Dollar: మళ్లీ పతనమైన రూపాయి విలువ.. అమెరికన్ డాలర్తో 95.23కి.. కారణాలు ఏమిటి?
- Stock Market: హార్ముజ్ డెడ్లాక్ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో సూచీలు
- Rule Change: మే 1 నుండి న్యూ రూల్స్.. ఎల్పీజీ ధరల నుండి క్రెడిట్ కార్డుల వరకు ఏవేం మారనున్నాయంటే?
- Mark Zuckerberg: ఫేస్బుక్ను సృష్టించిన ‘డ్రాపౌట్’.. వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన జుకర్బర్గ్కు డిగ్రీ లేదు తెలుసా!
ఢిల్లీకి చెందిన ఓ జంట.. ఉబర్ క్యాబ్ ఆలస్యం కారణంగా ఇండోర్కు వెళ్లే విమానాన్ని కోల్పోయారు. దీంతో వారు జిల్లా కమిషన్ను ఆశ్రయించారు. 2022లో తెల్లవారుజమున 3:15కి ఉపేంద్ర సింగ్ క్యాబ్ బుక్ చేశారు. కానీ సమయానికి క్యాబ్ రాకపోవడంతో విమాన ప్రయాణం కోల్పోవల్సి వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉబర్ సంస్థకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. అక్టోబరు 2023లో పరిహారంగా రూ.24,100, మానసిక క్షోభ, న్యాయపరమైన ఖర్చులకు అదనపు జరిమానాగా రూ. 30,000 చెల్లించాలని కంపెనీకి జిల్లా కమీషన్ ఆదేశించింది. తాజాగా జిల్లా కమిషన్ తీర్పును ఢిల్లీ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సమర్థించింది. ఢిల్లీ వ్యక్తికి నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Pushpa 2: ‘పుష్ప 2’ డే 1 కలెక్షన్స్.. బాహుబలి, RRR ఔట్?
క్యాబ్ ఆలస్యం కారణంగా ఉపేంద్ర సింగ్, అతని భార్య స్థానిక టాక్సీని అద్దెకు తీసుకొని ఉదయం 5:15 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్నారు. కానీ అప్పటికే ఇండోర్ వెళ్లే విమానాన్ని మిస్ అయ్యారు. దీంతో ఉబర్ సంస్థకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో విసుగుపోయిన ఆ జంట లీగల్ నోటీసు పంపించింది. కానీ ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆ జంట జిల్లా కమిషన్ ఆశ్రయించారు. మొత్తానికి ఉబర్ నిర్లక్ష్యానికి భారీ జరిమానా విధించింది.
ఇది కూడా చదవండి: Minister Konda Surekha: మహిళ సంఘాలకు గుడ్న్యూస్.. వడ్డీ లేని రుణాలు అందిస్తామన్న మంత్రి
తాజావార్తలు
-
End of Left Rule: దేశ రాజకీయాల్లో ఒక శకం ముగింపు.. కనుమరుగవనున్న ఎర్రజెండా?
-
Ashu Reddy: అంతా ఆయన ఇష్టపూర్వకంగా ఖర్చు చేసిందే.. హైకోర్టులో అషు రెడ్డి సంచలనం!
-
MI Captain Hardik: వరుస వైఫల్యాలతో సతమతం.. ముంబై ఇండియన్స్ను వీడనున్న హార్దిక్ పాండ్యా..
-
Tollywood : బీస్ట్ మోడ్లోకి స్టార్ బ్యూటీస్.. రియల్ స్టంట్స్ చేస్తోన్న హీరోయిన్స్
-
Iran War: ఇరాన్పై దాడికి అమెరికా సిద్ధం.. ట్రంప్ ముందు 3 ప్రణాళికలు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!