Union Budget 2025-26: బడ్జెట్కు ముందు దేశీయ స్టాక్ మార్కెట్లో జోరు.. కారణం ఇదే..
- స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్లో పెరుగుదల
- నెస్లేలో 4.25 శాతం వృద్ధి
- మార్కెట్లో ఆశలు చిగురించడానికి కారణం ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బడ్జెట్కు ముందు దేశీయ స్టాక్ మార్కెట్లో జోరు పెరిగింది. బీఎస్ఈ సెన్సెక్స్ 740.76 పాయింట్ల వద్ద ప్రారంభమై 77,500.57 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 258.90 పాయింట్లు పెరిగి 23,508.40కి చేరుకుంది. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్లో పెరుగుదల కనిపించింది. 30 సెన్సెక్స్ లిస్టెడ్ కంపెనీలలో లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టి), నెస్లే నాలుగు శాతానికి పైగా లాభాన్ని నమోదు చేశాయి. ఎల్ అండ్ టీలో 4.31 శాతం, నెస్లేలో 4.25 శాతం వృద్ధి నమోదైంది. ఇండస్ఇండ్ బ్యాంక్, టైటాన్, టాటా మోటార్స్, టాటా స్టీల్, మారుతీ షేర్లు కూడా అత్యధికంగా లాభపడ్డాయి. ఐటీసీ హోటల్స్, బజాజ్ ఫిన్సర్వ్, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి.
READ MORE: NTPC Jobs: బీటెక్ చేసి ఖాళీగా ఉన్నారా? నెలకు రూ. లక్ష జీతంతో గవర్నమెంట్ జాబ్స్ రెడీ
Also Read
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్గాంధీ విమర్శలు
- Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
- Gold and Silver Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు భారీగా తగ్గిన బంగారం ధర..
- UPI Charges: రూ.2,000 వరకు UPI పేమెంట్స్ ఫ్రీ.. RuPay డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్లకూ ఛార్జీలు లేవు
పార్లమెంటులో సమర్పించిన ఆర్థిక సమీక్ష ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధి 6.3-6.8 శాతంగా ఉంటుందని అంచనా. దీంతోపాటు శనివారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో సామాన్యులకు ఊరట లభించే అవకాశాలున్నాయి. ఆదాయపు పన్ను తగ్గించ వచ్చని అభిప్రాయం వ్యక్త మవుతోంది. ఇదే జరిగితే ఖర్చులు తగ్గుతాయి. ఈ ఆశతో మార్కెట్ బుల్లిష్ బ్యాండ్వాగన్పైకి దూసుకెళ్లింది.
READ MORE: Mumbai train blast case: “ముంబై రైలు పేలుళ్ల కేసు”.. ఉరితీయొద్దన్న నిందితుడు.. తీర్పు రిజర్వ్ ..
దీంతో పాటు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిరోజు ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. మధ్యతరగతి గురించి చాలా విషయాలు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం ఇటీవల ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు నిర్ణయాన్ని కూడా ప్రస్తావించారు. రాబోయే సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో భారీ పెరుగుదలకు ఇది ప్రాతిపదికగా ఉంటుంది. మధ్యతరగతి ప్రజల ‘సొంత ఇంటి కల’ నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దీంతో ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో సామాన్యులపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉందని మార్కెట్లో ఆశలు చిగురించాయి.
తాజావార్తలు
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్గా రైలు టికెట్లు బుకింగ్
-
CV Anand : పంతాలకు పోవద్దు.. పదోన్నతులు కోల్పోవద్దు
-
Rashmika : రష్మిక సోలో స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటుందా?
-
Alprazolam Seizure : సైబరాబాద్లో భారీగా అల్ఫాజోలం పట్టివేత.. నలుగురు అరెస్ట్
-
Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్ను చంపేశారు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?