Flipkart offers: ఫ్లిప్కార్ట్ మొబైల్ బొనాంజా సేల్..ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొబైల్ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో మొబైల్ బొనాంజా సేల్ ప్రారంభం అయ్యింది.. నిన్నటి నుంచి ఈ సేల్ ప్రారంభం కాగా, డిసెంబర్ 6 వరకు ఈ ఆఫర్స్ కొనసాగానున్నాయి.. ఈ సందర్భంగా నథింగ్ ఫోన్ (2), శామ్సంగ్ గెలాక్సీ M14, పోకో X5 ప్రో వంటి మోడళ్లపై ఫ్లిప్కార్ట్ భారీ ఆఫర్లను అందిస్తోంది. ఏ స్మార్ట్ఫోన్పై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో ఒక లుక్ వేద్దాం పదండీ..
రెడ్మీ 12C..
Also Read
- Samsung Roasts Apple's First Foldable: యాపిల్ ఫోల్డబుల్పై శామ్సంగ్ ఘాటు సెటైర్లు..
- UIDAI Aadhaar Face Authentication: ఆధార్ వెరిఫికేషన్లో భారీ మార్పులు.. UIDAI తీసుకొచ్చిన కొత్త టూల్ ఇదే
- Petrol-Diesel Price: హార్ముజ్లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
- Flipkart Minutes App: Flipkart Minutes ప్రత్యేక యాప్ లాంచ్.. ఇక 10 నిమిషాల్లోనే డెలివరీ, Blinkit- Zeptoకు గట్టి పోటీ!
ఎంట్రీ లెవల్ స్మార్ట్ఫోన్ కోసం చూసేవారు తాజా ఫ్లిప్కార్ట్ ఆఫర్లలో రెడ్మీ 12C ఫోన్ను కొనుగోలు చేయవచ్చు. పోర్టల్లో ఈ డివైజ్ రూ. 6,799కి లిస్ట్ అయింది.
శామ్సంగ్ గెలాక్సీ M14..
ఫ్లిప్కార్ట్ మొబైల్ బొనాంజా సేల్లో శామ్సంగ్ గెలాక్సీ M14 అతి తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఇది రూ.15,000లో బెస్ట్ ఫోన్గా నిలుస్తోంది. ఈ హ్యాండ్సెట్ 4GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ రూ.13,399కి లిస్ట్ అయింది. కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డుతో మరో 10 శాతం అదనంగా తగ్గింపు ఉంటుంది..
నథింగ్ ఫోన్ (2)..
నథింగ్ ఫోన్ (2)ను ఫ్లిప్కార్ట్లో రూ.39,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ 5G డివైజ్ ఈ సంవత్సరం ప్రారంభంలో రూ. 44,999కి లాంచ్ అయింది. అంటే ప్రస్తుతం నథింగ్ ఫోన్ (2)పై ఏకంగా రూ.5,000 ఫ్లాట్ డిస్కౌంట్ ఉంది.. కొన్ని బ్యాంకులతో కొనుగోలు చేస్తే అదనంగా భారీ తగ్గింపు ఉంది..
పోకో X5 ప్రో..
తాజా ఆఫర్లలో ఫ్లిప్కార్ట్ పోకో X5 ప్రో మోడల్ను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ భారతదేశంలో రూ.22,999కు లాంచ్ అయింది. ఫ్లిప్కార్ట్ మొబైల్ బొనాంజా సేల్లో దీని ధర భారీగా తగ్గింది. ప్రస్తుతం పోకో X5 ప్రో ఫోన్ రూ.18,999కి అందుబాటులో ఉంది. అంటే కస్టమ్లు రూ. 4,000 డిస్కౌంట్ పొందవచ్చు..
మోటొరోలా ఎడ్జ్ 40..
మోటొరోలా ఎడ్జ్ 40 ఒక మిడ్రేంజ్ ఫోన్. ఇది రూ.30,000 లోపు లభిస్తున్న బెస్ట్ 5G ఫోన్లలో ఒకటి. తాజా ఆఫర్లలో ఫ్లిప్కార్ట్ దీన్ని రూ.26,999కి అందిస్తోంది. మోటొరోలా ఎడ్జ్ 40 అసలు ధర రూ.29,999 కాగా, ప్రస్తుతం రూ.3వేల డిస్కౌంట్తో కొనుగోలు చెయ్యొచ్చు.. త్వరపడండి..
తాజావార్తలు
-
Duleep Trophy 2026: డ్రాగా ముగిసిన దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్.. ఈస్ట్ జోన్దే టైటిల్!
-
Bolishetti Srinivas: ఎమ్మెల్యే బొలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ వల్లే కాపులకు విలువ.. 50-60 సీట్ల లక్ష్యం..!
-
Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
-
Botsa Satyanarayana Emotional: బొత్స సత్యనారాయణ కంటతడి.. వైసీపీ సమావేశంలో భావోద్వేగం
-
IND vs AFG: హర్షిత్ రాణా అవుట్.. యువ పేసర్కు లక్కీ ఛాన్స్!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?