Elon Musk: ట్విట్టర్ ఆఫీసు రూములనే బెడ్రూంలుగా మార్చిన ఎలాన్ మస్క్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elon Musk arranged bedrooms in the Twitter office: ట్విట్టర్ హెడ్ క్వార్టర్ ఆఫీసు రూములను బెడ్రూంలుగా మార్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ట్విట్టర్ ను టేకోవర్ చేసిన తర్వాత ఎలాన్ మస్క్ పలు షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఆఫీస్ స్పేస్ ను పడక గదులుగా మార్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. దీనిపై శాన్ ఫ్రాన్సిస్కోలోని డిపార్ట్మెంట్ ఆఫ్ బిల్డింగ్ ఇన్స్పెక్షన్ అధికారులు దీనిపై దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: CM KCR: గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్.. రైతుబంధుపై క్లారిటీ..
Also Read
- RBI New Rules: ఇక బ్యాంకుల దౌర్జన్యానికి చెక్.. ఆర్బీఐ న్యూ రూల్స్.. బ్యాంకు కస్టమర్లకు భారీ ఊరట
- Elon Musk: సింగిల్ డేలో రూ. 13 లక్షల కోట్లు కొల్లగొట్టిన ఎలాన్ మస్క్! ఎలాగో తెలుసా?
- Air India: తక్కువ ధరకే విమాన ప్రయాణం.. కొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన ఎయిర్ ఇండియా.. ఓ లుక్కేయండి..
- Jaypee Associates: సున్నాకి పడిపోయిన ఆ కంపెనీ షేర్ వాల్యూ.. రోడ్డున పడిన 6 లక్షల మంది ఇన్వెస్టర్లు!
మంగళవారం ఈ విషయమై శాన్ ప్రాన్సిస్కో మేయర్ లండన్ బ్రీడ్ పై విమర్శలు గుప్పించారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ హెడ్ క్వార్టర్ లో బెడ్రూంలు ఏర్పాటు చేసినందుకు ట్విట్టర్ పై దర్యాప్తు జరుగుతోందని.. అలసిపోయిన ఉద్యోగులకు పడకలు ఏర్పాటు చేసినందుకు కంపెనీపై అన్యాయంగా దాడి జరుగుతోందని అన్నారు. ఇటీవల ట్విట్టర్ ప్రధాన కార్యాలయంలో బెడ్రూంలు ఏర్పాటు చేసింది. బెడ్రూంల గురించి ఫిర్యాదు చేసినందుకు బిల్డింగ్ కోడ్ ను ఉల్లంఘించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సంబంధిత శాఖ బిల్డింగును తనిఖీ చేస్తామని చెప్పింది. వర్క్ ఫ్రం హోమ్ వల్ల ఉద్యోగులు ఆఫీసులకు వచ్చేందుకు ఇష్టపడటం లేకపోవడంతో ఎలాన్ మస్క్ ఈ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు పనిగంటలు ఎక్కువ అయితే.. ఉద్యోగులు నిద్ర అవసరం అందుకే ట్విట్టర్ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.
అక్టోబర్ చివరి నెలలో 44 బిలియన్ డాలర్ల డీల్ తో ట్విట్టర్ ను సొంతం చేసుకున్నారు ఎలాన్ మస్క్. వచ్చీరావడంతోనే సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఏకంగా ట్విట్టర సీఈఓతో పాటు మరికొంతమంది ముఖ్యమైన ఉద్యోగులను తీసేశారు. దీంతో పాటు 50 శాతం మంది ఉద్యోగులు, 3700 మంది ఉద్యోగులను తీసేసింది. ఇక ట్విట్టర్ వెరిఫైడ్ ఖాతాలకు ఇకపై నెలకు డబ్బు చెల్లించాల్సిందిగా నిర్ణయం తీసుకున్నారు.
తాజావార్తలు
-
Dia Mirza : ప్రకృతి వనరులను అమ్మాయిలా వాడుకుని వదిలేయకండి.. నాగ్ హీరోయిన్ కామెంట్స్
-
Keerthy Suresh : కీర్తి సురేష్ కోర్ట్రూమ్ డ్రామా రిలీజ్ డేట్ ఫిక్స్ …
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Commodore CallBack 8020: డిజిటల్ వ్యసనానికి చెక్.. 48MP కెమెరా, డ్యూయల్ డిస్ప్లేతో కమోడోర్ కాల్బ్యాక్ 8020 లాంచ్
-
AP Weather Today: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. ఆ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ!
ట్రెండింగ్
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?