Elon Musk: ట్విట్టర్ ఆఫీసు రూములనే బెడ్రూంలుగా మార్చిన ఎలాన్ మస్క్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elon Musk arranged bedrooms in the Twitter office: ట్విట్టర్ హెడ్ క్వార్టర్ ఆఫీసు రూములను బెడ్రూంలుగా మార్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ట్విట్టర్ ను టేకోవర్ చేసిన తర్వాత ఎలాన్ మస్క్ పలు షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఆఫీస్ స్పేస్ ను పడక గదులుగా మార్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. దీనిపై శాన్ ఫ్రాన్సిస్కోలోని డిపార్ట్మెంట్ ఆఫ్ బిల్డింగ్ ఇన్స్పెక్షన్ అధికారులు దీనిపై దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: CM KCR: గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్.. రైతుబంధుపై క్లారిటీ..
Also Read
- Bank Strike Alert: బ్యాంక్ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. ఆరోజున దేశవ్యాప్త సమ్మె.. కీలక వివరాలు ఇవే
- Gold Price Today: మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. రూ.1.63 లక్షలు దాటిన గోల్డ్ ధర
- EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
- Double-Stack Container Train: భారతీయ రైల్వే చరిత్రలో కీలక మైలురాయి.. తొలిసారి డబుల్ స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలు
మంగళవారం ఈ విషయమై శాన్ ప్రాన్సిస్కో మేయర్ లండన్ బ్రీడ్ పై విమర్శలు గుప్పించారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ హెడ్ క్వార్టర్ లో బెడ్రూంలు ఏర్పాటు చేసినందుకు ట్విట్టర్ పై దర్యాప్తు జరుగుతోందని.. అలసిపోయిన ఉద్యోగులకు పడకలు ఏర్పాటు చేసినందుకు కంపెనీపై అన్యాయంగా దాడి జరుగుతోందని అన్నారు. ఇటీవల ట్విట్టర్ ప్రధాన కార్యాలయంలో బెడ్రూంలు ఏర్పాటు చేసింది. బెడ్రూంల గురించి ఫిర్యాదు చేసినందుకు బిల్డింగ్ కోడ్ ను ఉల్లంఘించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సంబంధిత శాఖ బిల్డింగును తనిఖీ చేస్తామని చెప్పింది. వర్క్ ఫ్రం హోమ్ వల్ల ఉద్యోగులు ఆఫీసులకు వచ్చేందుకు ఇష్టపడటం లేకపోవడంతో ఎలాన్ మస్క్ ఈ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు పనిగంటలు ఎక్కువ అయితే.. ఉద్యోగులు నిద్ర అవసరం అందుకే ట్విట్టర్ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.
అక్టోబర్ చివరి నెలలో 44 బిలియన్ డాలర్ల డీల్ తో ట్విట్టర్ ను సొంతం చేసుకున్నారు ఎలాన్ మస్క్. వచ్చీరావడంతోనే సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఏకంగా ట్విట్టర సీఈఓతో పాటు మరికొంతమంది ముఖ్యమైన ఉద్యోగులను తీసేశారు. దీంతో పాటు 50 శాతం మంది ఉద్యోగులు, 3700 మంది ఉద్యోగులను తీసేసింది. ఇక ట్విట్టర్ వెరిఫైడ్ ఖాతాలకు ఇకపై నెలకు డబ్బు చెల్లించాల్సిందిగా నిర్ణయం తీసుకున్నారు.
తాజావార్తలు
-
UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
-
KRMB : కృష్ణా నీళ్లపై మళ్లీ పంచాయితీ.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
Dil Raju: ‘టాక్సిక్’పై దిల్ రాజు రూ.120 కోట్ల బిగ్ బెట్? ఇక అంతా యశ్పైనే!
-
Yashasvi Jaiswal-ICC: శ్రీలంక పేసర్తో గొడవ.. యశస్వి జైస్వాల్కు ఐసీసీ బిగ్ షాక్!
-
Prasanth Varma: అసలు ప్రశాంత్ వర్మ ప్లానేంటబ్బా?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!