Flight Tickets: విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? ఈ దేశాల విమాన టికెట్లు రూ.12,000 లోపే!
- విదేశాల్లో పర్యటించాలని ఆశ
- అధిక బడ్జెట్తో వెనకడుగు
- నవంబర్లో బెస్ట్ ఆఫర్స్
- రూ.12
- 000 లోపే విమాన టికెట్ ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు విదేశాల్లో పర్యటించి అందమైన జ్ఞాపకాలు కూడగట్టుకోవాలని ఆశపడుతుంటారు. అయితే వేరే దేశానికి వెళ్లాలంటే భారీ బడ్జెట్ అవసరమని మనందరికీ తెలుసు. ఫ్లైట్ టిక్కెట్లకే ఎక్కువ డబ్బు ఖర్చవుతుంది. అదే డబ్బుతో దేశంలోనే ఏదో ప్రాంతానికి వెళదామని నిర్ణయించుకుంటారు. కానీ.. మీరు ఇప్పుడు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఈ నవంబర్ నెల ప్రయాణానికి చాలా మంచిది.. డబ్బును ఆదా చేస్తుంది. రూ.15,000 కంటే తక్కువ ధరతో విమాన టిక్కెట్లను బుక్ చేసుకోగలిగే దేశాల గురించి చర్చిద్దాం. ఈ ఆఫర్ నవంబర్ నెలకే పరిమితం. కాబట్టి వీలైనంత త్వరగా టిక్కెట్లు బుక్ చేసుకోవడం మంచిది. ఇది కేవలం మనదేశానికి సంబంధించిన విమనాయాన సంస్థలకే వర్తిస్తోంది.
READ MORE: AP Liquor: ఏపీలో జోరుగా మద్యం అమ్మకాలు.. ఇప్పటివరకు ఆదాయం ఎంతంటే?
Also Read
- Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
- LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
- UPI Scam Alert : UPI ద్వారా డబ్బు పంపిన వెంటనే మోసపోయారా? మొదటి 30 నిమిషాల్లో ఏం చేస్తే నష్టం తగ్గే అవకాశం ఉంటుంది
- Money: జీతం పెరుగుతున్నా చేతిలో డబ్బు మిగలడం లేదా? మధ్యతరగతి ఎక్కువగా చేసే పొరపాటు ఇదే!
శ్రీలంక : శ్రీలంక ఓ అందమైన ద్వీప దేశం. ఐరోపా దేశాలతో పోలిస్తే, ఈ దేశం పర్యాటక పరంగా కొంచెం తక్కువ. మీరు నవంబర్లో ఇక్కడికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. సుమారు రూ. 11,000 చెల్లించి దేశీయ విమాన టిక్కెట్ను బుక్ చేసుకోవచ్చు.
నేపాల్ : భారతదేశం యొక్క పొరుగు దేశం నేపాల్. అందమైన, ప్రశాంతమైన దేశం. మీరు నవంబర్ నెలలో ఇక్కడికి రావాలని ప్లాన్ చేస్తుంటే.. సుమారు రూ. 8,000కి విమాన టికెట్ పొందవచ్చు.
వియత్నాం : చౌకగా ప్రయాణించగల దేశాలలో వియత్నాం కూడా ఒకటి. మీరు ఇక్కడికి రావాలని ఆలోచిస్తున్నట్లయితే.. విమాన టిక్కెట్టు ధర దాదాపు రూ. 9,000 ఖర్చవుతుంది.
సింగపూర్: సింగపూర్ ఓ ధనిక దేశం. ఈ దేశానికి వెళ్లేందుకు దేశీయ విమాన టిక్కెట్టును సుమారు రూ. 10,000తో బుక్ చేసుకోవచ్చు.
దుబాయ్ యూఏఈ: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా దుబాయ్లో ఉంది. దీన్ని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. యూఏఈలోని దుబాయ్ నగరానికి రావాలంటే దాదాపు రూ.10,000 వెచ్చించాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Sunil Gavaskar: విమర్శించే వారే మళ్లీ బీసీసీఐ దగ్గరకు వస్తారు.. అంతా డబ్బు మహిమ: సునీల్ గావస్కర్
-
DGP CV Anand: “ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్”.. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
-
Pakistan: పాకిస్తాన్పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
-
Ireland: ఐర్లాండ్లో అల్లర్లు.. తగలబడ్డ కార్లు, భవనాలు
-
TMC crisis: మళ్లీ కాంగ్రెస్ గూటికి మమతా బెనర్జీ? ఢిల్లీ వేదికగా టీఎంసీ విలీనానికి తెరవెనుక స్కెచ్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!