GST: గుడ్న్యూస్.. జీఎస్టీలో భారీ మార్పులు.. ఈ వస్తువుల ధరలు తగ్గుతాయ్..!
- భారత ప్రభుత్వం జీఎస్టీలో విస్తృతమైన మార్పులకు ప్లాన్
- ఈ మార్పుల వల్ల సాధారణ ప్రజలకు ప్రయోజనం
- చాలా వస్తువులను 12% పన్ను స్లాబ్ను తొలగించాలని ప్లాన్
- ఆయా వస్తువులను 5% స్లాబ్లోకి తీసుకురావాలని యోచన
భారత ప్రభుత్వం జీఎస్టీలో విస్తృతమైన మార్పులకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పుల వల్ల సాధారణ ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. చాలా వస్తువులను 12% పన్ను స్లాబ్ను తొలగించి, 5% స్లాబ్లోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బూట్లు, చెప్పులు, స్వీట్లు, కొన్ని రకాల బట్టలు, పాల ఉత్పత్తులు చౌకగా మారవచ్చని చెబుతున్నారు. కార్లు, పొగాకు, పాన్ మసాలా, శీతల పానీయాలు మొదలైన వాటిపై ప్రస్తుతం విధించే అదనపు సెస్ను నేరుగా జీఎస్టీ రేటులోకి చేర్చాలనే ప్రతిపాదన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
READ MORE: Coolie : గట్టి పోటీలో ‘కూలీ’ రైట్స్ దక్కించుకున్నది ఎవరంటే?
Also Read
- RBI: ఆర్బీఐ ఈ-మాండేట్ రూల్స్ మార్పు.. కీలక మార్పులు ఇవే
- Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
- Nestle India: నెస్ట్లే ఇండియా 'లాభాల' మేజిక్.. ఇన్వెస్టర్లకు వచ్చిన ప్రాఫిట్ ఎంతో తెలుసా?
- Amazon: ఒక్క ఒప్పందంతో ఏఐ ప్రపంచాన్ని షేక్ చేసిన అమెజాన్! రూ.2,10,000 కోట్లతో అమెజాన్ సాహసోపేత నిర్ణయం..
ఈ మార్పు పన్ను వ్యవస్థను సరళంగా, పారదర్శకంగా చేస్తుందని.. దీంతో రాష్ట్రాలకు ఎక్కువ ఆదాయం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ మార్పుకు అన్ని రాష్ట్రాల సమ్మతి అవసరం. ఎందుకంటే ఇది కొన్ని రాష్ట్రాల పన్ను ఆదాయాన్ని తగ్గించవచ్చు. జూలై మూడవ వారంలో లేదా వర్షాకాల సమావేశం తర్వాత జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చించనున్నారు.
READ MORE: Iran: ఇజ్రాయిల్పై విజయం సాధించాము, అమెరికాకు చెంపదెబ్బ: ఇరాన్ సుప్రీం లీడర్..
కాగా.. ప్రస్తుతం, పాల ఉత్పత్తులు, జున్ను, పాల పానీయాలు, స్వీట్లు, బూట్లు, కొన్ని బట్టలు, ఇటుకలు, క్లీన్ ఎనర్జీ పరికరాలు అలాగే కొన్ని చేపల ఉత్పత్తులు వంటి అనేక ముఖ్యమైన వస్తువులను 12% పన్ను శ్లాబ్లో చేర్చారు. వీటి వల్ల సామాన్యులపై అధిక భారం పడుతోంది. సామాన్యులకు మేలు చేకూరేలా.. వీటిని 5% శ్లాబ్లోకి తీసుకు రావాలని కేంద్ర నిర్ణయం తీసుకుంది. వీటిని 5% శ్లాబ్లోకి తీసుకు వస్తే ధరలు తగ్గి సామాన్యులకు ఉపశమనం లభిస్తుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
-
Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. ‘మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం’.. అంటూ ఆగ్రహం!
-
TGSRTC : సమ్మె విరమించి యధావిధిగా విధుల్లోకి హాజరుకావాలి.. ఆర్టీసీ ఎండీ సూచన
-
Vivo X300 Ultra, Vivo X300 FE: కెమెరా కింగ్గా రాబోతున్న Vivo X300 సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్
-
CM Chandrababu: వర్మ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?